45
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా ఏడో నంబర్ యూనిట్లో భారీ శబ్ధం వచ్చింది. దీంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టారు.