రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి తరువాత పరిస్థితులు, వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గవర్నర్ అబ్ధుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం గవర్నర్ భవన్కు వెళ్లిన జగన్ కూలంకుషంగా …
Sravya Team
-
ఆంధ్రప్రదేశ్
-
ఆంధ్రప్రదేశ్
IAS అధికారుల బదిలీలు ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్ లు… వివరాలు ఇవిగో! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరుగుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం తప్పడంలేదు. ఇటీవలే పెద్ద ఎత్తున ఐపీఎస్లను బదిలీ చేశారు. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. తాజాగా, …
-
తెలంగాణ
ఘనంగా బిక్షమయ్యగౌడ్ జన్మదిన వేడుకలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర, ఆలేరు : ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ జన్మదినం సందర్భంగా శనివారం ఆలేరు పట్టణంలోని ప్రకాష్ గార్డెన్లో అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఆయన పట్టణంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో …
-
ఆంధ్రప్రదేశ్
వైసిపి ఐదేళ్ల పాలనపై జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి : పురందేశ్వరి – Sravya News
by Sravya Teamby Sravya Teamవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర వివిధ జిల్లాలకు చెందిన పలువురు పార్టీలో చేరిన …
-
తెలంగాణ
జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించండి: కో ఆపరేటివ్ కమీషనర్ కోరిన జర్నలిస్టులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamహైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని వినతి జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్కు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ జెసిహెచ్ఎస్ఎల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో కో ఆపరేటివ్ కమీషనర్ మరియు రిజిస్ట్రార్ కో ఆపరేటివ్ సొసైటీస్ పి.ఉదయ్ …
-
తెలంగాణ
కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సి ఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర ప్రతినిధి, భువనగిరి : రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మొదటి విడత మాఫీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజ్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి …
-
ఆంధ్రప్రదేశ్
ప్రధానమంత్రి మోడీ కి సంచలన లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,అమరావతి : ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ 3 పేజీల లేఖ రాశారు. ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వారికి ఎన్నికల్లో ఓటేయని వారిపై యధేచ్చగా దాడులు, కూటమి లేఖలో అవకాశం.వైసీపీ నేతలు, …
-
తెలంగాణ
రుణ మాఫీ ప్రతిపక్ష నిర్ణయాలకు చెంప పెట్టు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamమాట ఇచ్చిన నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ పదవి రెసులో ఉంది. కాంగ్రెస్ ఆదేశిస్తే వాచ్ మెన్ పదవికి కూడా సిద్ధమే ఆర్స్ఫార్మ్ ఫస్ట్ ఫౌండేషన్, కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ సిద్దిపేట, …
-
ఆంధ్రప్రదేశ్
ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ జగన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య నేపథ్యంలో ట్విట్టర్ వేదిక …
-
తెలంగాణ
రాష్ట్రంలో సనోపి లైఫ్ సైన్సెస్ విస్తరణ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamవచ్చే ఆరేళ్ళలో రూ.3,658 కోట్ల పెట్టుబడులు: మంత్రి శ్రీధర బాబు ముద్రణ, తెలంగాణ బ్యూరో : సనోఫి లైఫ్ సైన్సెస్ సంస్థ తన గ్లోబల్ సామర్థ్య విస్తరణపై వచ్చే ఆరేళ్లలో రూ.3,658 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కార్యాచరణ రూపొందించిందని ఐటీ, పరిశ్రమల …