ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో ఏర్పాటుకు కృషి చేస్తా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం బీఆర్ఎస్ హయంలో యదేచ్ఛగా భూముల కబ్జా ప్రభుత్వ, పేదల భూముల పరిరక్షణకు సీఎంతో చర్చిస్తాం వెలిచాల రాజేందర్ రావు …
Sravya Team
-
తెలంగాణ
-
ఆంధ్రప్రదేశ్
తిరుమల వెంకటేశ్వర స్వామికి సమర్పించిన కానుకల వేలం.. ఎప్పుడంటే.? – Sravya News
by Sravya Teamby Sravya Teamతిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను వేలం వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటనను విడుదల చేసింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల్లో చాలా మంది నగదు సహా కొన్ని వస్తువులను కానుకగా …
-
తెలంగాణ
శివసాయి రైస్ మిల్లుపై అధికారుల దాడులు… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamరూ.3.57 కోట్లకు పైగా బకాయిలు ప్రభుత్వానికి ధాన్యం డబ్బులు ఎగ్గొట్టిన మిల్లు యజమాని ఆస్తులను జప్తు చేసిన అధికారులు ముద్రణ ప్రతినిధి వనపర్తి, పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామంలోని శివసాయి రైస్ మిల్ …
-
తాజా వార్తలు
ఆల్ఫోర్స్ లో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్రణ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ ఇంగ్లీష్ మీడియా పాఠశాలలో పండుగల సంస్కృతిని ప్రతిబింబిస్తూ, కృష్ణాష్టమి ముందస్తు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రముఖంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వీరేందర్ రెడ్డి ఆద్వర్యం. చిన్న పిల్లలందరూ బాల …
-
ఆంధ్రప్రదేశ్
వైఎస్ జగన్ పై విశాఖ టిడిపి నేతలు ఆగ్రహం.. శవ రాజకీయాలు మానాలంటూ హితవు – Sravya News
by Sravya Teamby Sravya Teamఫార్మా కంపెనీలో ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు అంటూ విశాఖకు చెందిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా శవరాజకీయాలు …
-
తెలంగాణ
చట్టసభలో జర్నలిస్టుల గొంతుకగా నిలబడతా – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఎంఎల్సి అమీర్ అలీ ఖాన్ఉర్దూ జర్నలిజానికి దక్కిన గౌరవంటీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ ఓ పత్రికా సంపాదకుడిగా జర్నలిస్టుల కష్టసుఖాలపై తనకు ఎంతో అవగాహన ఉందని, చట్టసభలో వారి గొంతుకగా నిలబడతానని ఎంఎల్సి, సియాసత్ ఉర్దూ …
-
తాజా వార్తలు
ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లు ఆన్లైన్లో చేర్చాలి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఆర్ ఓ ఆర్ ముసాయిదా బిల్లు 2024 పై చర్చలో వక్తలు సిద్దిపేట, ముద్రణ ప్రతినిధి: నా లాలు, కుంటలు, చెరువులు కబ్జాలకు గురి కాకుండా ఎల్టీ ఎఫ్, బఫర్ జోన్ ల ఏరియా చూపించేలా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని …
-
తెలంగాణ
తిరుమలగిరిలో బిఆర్ఎస్ ధర్నా సందర్భంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamరాళ్లు రువ్వుకున్న కార్యకర్తల పరిస్థితి చేయి దాటిపోవడంతో లాఠీ చార్జ్ చేసిన పోలీసులు తిరుమలగిరి వస్తున్న మాజీ మంత్రిని అడ్డుకున్న పోలీసులు తుంగతుర్తి ముద్ర:- తుంగతుర్తి తిరుమల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు రుణమాఫీ ధర్నా …
-
ఆంధ్రప్రదేశ్
దువ్వాడ శ్రీనివాస్పై వైసీపీ అధిష్ఠానం వేటు – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ఈవార్తలు : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను టెక్కలి వైసీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించింది. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. …
-
తాజా వార్తలు
రేవంత్పై బీజేపీ పరువునష్టం దావా.. నోటీసులు పంపిన ప్రత్యేక కోర్టు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. మేలో జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. హైదరాబాద్లోని ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంకు నోటీసులు పంపింది. బీజేపీ అధికారంలోకి వస్తే …