మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం …
Sravya Team
-
ఆంధ్రప్రదేశ్
-
తెలంగాణ
కేశవాపురం వెలుగు పల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి కృషి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamవర్షాల వల్ల వచ్చే వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిండుకుండల్లా ఉన్న చెరువుల స్థితిగతులను అధికారులు పరిశీలించాలి వరదల వల్ల దెబ్బతిన్న నివాసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తుంగతుర్తి ముద్రణ:- గడచిన నాలుగైదు …
-
తాజా వార్తలు
వరదల వల్ల కేశవాపురం గ్రామ ఇతర గ్రామాలతో తెగిన సంబంధాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamతేలు కుట్టిన గ్రామస్తుడిని డోలీలో అధికాష్టం మీద వరద నుండి ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు దశాబ్దాల కాలంగా తమ పడుతున్న ఇబ్బందులను పట్టించుకోని పాలకులు నేతలు మారిన తమ తలరాతలు మాత్రం మారలేదు అంటున్న గ్రామస్తులు …
-
ఆంధ్రప్రదేశ్
వరదలపై ఏపీలో రాజకీయం.. విమర్శ, ప్రతి విమర్శలతో రాజకీయ వేడి – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో వరదలతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన పాలక, ప్రతిపక్షాలు.. రాజకీయపరమైన విమర్శలు చేసుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఎన్నడూ లేని విధంగా తాజాగా వరద లతో విజయవాడ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. విజయవాడతోపాటు చుట్టుపక్కల అనేక …
-
తాజా వార్తలు
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు.. – Sravya News
by Sravya Teamby Sravya Teamఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు..
-
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamవైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, టీడీపీ కార్యాలయం దాడి కేసులో రాం, అప్పిరెడ్డి, నందిగామ సురేష్, …
-
ఆంధ్రప్రదేశ్
ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ & తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి – Sravya News
by Sravya Teamby Sravya Teamఫ్లడ్ రిలీఫ్ ఫండ్ & తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి
-
ఆంధ్రప్రదేశ్
Flood Relief Fund – వరద బాధితులకు వైసీపీ రూ.కోటి సాయం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamభారీ వర్షాలు, వరద నీటి ప్రవాహానికి ఏపీ ప్రజలు అల్లాడిపోయారు. ఈ కీలక మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ తరపున రూ.కోటి ప్రభుత్వానికి ప్రకటన. అమరావతి వైసీపీల రామకృష్ణ పార్టీ సీనియర్ నేతలు సజ్జకృష్ణారెడ్డి, …
-
తెలంగాణ
తెలంగాణ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ విద్యా కమీషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ కమీషన్ …
-
తాజా వార్తలు
భారీ వర్షాలు, వరదల కారణంగా టీజీఎస్ఆర్టీసీ 560 బస్సులు రద్దు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamభారీ వర్షాలు, వరదల కారణంగా టీజీఎస్ఆర్టీసీ భారీగా బస్సులను రద్దు చేసింది. పలు చోట్ల విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి కోటలకు గురికావడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 560కి పైగా బస్సులను టీజీఎస్ఆర్టీసీ రద్దు చేసింది. ఇందులో ఖమ్మం …