ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అసోసియేషన్ చైర్మన్ గా వెలిచాల రాజేందర్ రావు ఎన్నికయ్యారు. గురువారం కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ, ఎలక్షన్ కమిటీ …
Sravya Team
-
తెలంగాణ
-
తాజా వార్తలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamతెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో పశ్చిమబెంగాల్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఖరగ్పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ ఏర్పాటు. ఖరగూర్ రైల్వేస్టేషన్లో ఏడో నంబర్ ప్లాట్ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు జరిగాయి. …
-
ఆంధ్రప్రదేశ్
టీటీడీ బ్రహ్మోత్సవాల షెడ్యూల్ రిలీజ్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఅక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు ఉత్సవాలు ముద్ర, తెలంగాణ బ్యూరో : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్ధానం గురువారం …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో డిక్లరేషన్ వివాదం.. జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో సర్వత్ర చర్చ – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో తిరుపతి కేంద్రంగా వివాదం కొనసాగుతోంది. తిరుపతిలో భక్తులు అందించే లడ్డు తయారీలో జంతు కొవ్వు కలిసినంటూ కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. గత వైసిపి నిర్లక్ష్యం వల్లే తిరుమలలో స్వామివారికి అపచారం జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. …
-
ఆంధ్రప్రదేశ్
తిరుపతి సెక్షన్ 30 యాక్ట్ అమలు.. లడ్డు వివాదం నేపథ్యంలో నిర్ణయం – Sravya News
by Sravya Teamby Sravya Teamతిరుమల లడ్డు వివాదం రోజురోజుకు రాజుకుంటోంది. ఇప్పటికే ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది. లడ్డు వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పలు పార్టీలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ నాయకులతోపాటు సినీ ప్రముఖులు కూడా లడ్డు వివాదంపై ఎదుర్కొంటున్నారు. …
-
తెలంగాణ
వందేభారత్ రైల్లో తెలంగాణ బీజేపీ నేత మాధవీలత భజన – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamతెలంగాణ బీజేపీ నేత మాధవీలత వందేభారత్ రైల్లో హరే రామ హరే కృష్ణ అంటూ భజన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మాధవీలత సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందేభారత్ రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె రైల్లో ఆ …
-
తాజా వార్తలు
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటోలు … కీలక ఆదేశాలు జారీ చేసిన సర్కార్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamప్రభుత్వం ఫైనల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఆఫీసులో ప్రదర్శించాలని కాంగ్రెస్ ప్రభుత్వ సర్కార్ ఆదేశించింది. అక్టోబర్ 7వ తేదీలోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి కొత్త ఫోటో ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, డివిజన్, …
-
వంగవీటి రాధకు స్టెంట్ వేసిన డాక్టర్లు
-
ఆంధ్రప్రదేశ్
ఈటీవీ సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణ హఠాన్మరణం… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamసీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ మృతి చెందారు. అపార్ట్పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించబడింది, అక్కడ చికిత్స పొందుతూ ఆదినారాయణ తుదిశ్వాస విడిచారు. ఆయన పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో మరిన్ని రేషన్ దుకాణాలు.. కొత్తవి ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న వాటిని కొనసాగించడంతోపాటు మరిన్ని కొత్త దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వం రేషన్ ఉత్పత్తులకు వెళ్లి వినియోగదారులకు రేషన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు …