బోడుప్పల్, ముద్రణ : శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆరో రోజు బోడుప్పల్ లోని పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న మాత నిమిషాంబికా దేవి అమ్మవారు డోలాసుర సంహారిణి, సర్వమంగళకారణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వెలుగు దివ్వెల …
Sravya Team
-
తెలంగాణ
-
తాజా వార్తలు
మత్స్య శాఖ అధికారులపై పోచారం ఆగ్రహం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamచేప పిల్లల సైజు తక్కువగా ఉండటంతో వెనక్కి పంపాలని ఆదేశం బాన్సువాడ, ముద్ర: చేప పిల్లలు చిన్న సైజులో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మత్స్య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని …
-
తెలంగాణ
నేతన్నలకు దసరా కానుకగా యార్న్ డిపో ఇవ్వాలని – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamచేనేత కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం మాట మీద ఉండేది కాంగ్రెస్సే గత బిఆర్ఎస్ పాలకులు నేత కార్మికులను మోసం చేశారు యార్న్ డిపోతో వేలాదిమంది కార్మికులకు ప్రయోజనం.. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ …
-
ఆంధ్రప్రదేశ్
టీడీపీ లో చేరనున్న తీగల కృష్ణా రెడ్డి… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగ కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో ఆయన కలిశారు. ఈ …
-
ఆంధ్రప్రదేశ్
తెలంగాణపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్.. నేతల భేటీ వెనుక కారణం అదేనా.! – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు తన రాజకీయాన్ని పూర్తిగా ఏపీకి కేటాయించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఇతర కీలక నేతలకు అప్పగించారు. అయితే చంద్రబాబు గతంలో పూర్తి స్థాయిలో …
-
తెలంగాణ
ప్రజాపాలన కాదు… ప్రగల్బాల పాలన – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamహామీల గారడి,హైడ్ర డ్రామాతో వంచన రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముద్రణ,పానుగల్:- బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మాణ …
-
పసికందును అమ్ముకున్న తల్లిదండ్రులు…
-
పసికందును అమ్ముకున్న తల్లిదండ్రులు…
-
ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamవిజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే.. ఈతి బాధలు …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో మరో స్కీం అమలుకు రంగం సిద్ధం.. లబ్ధిదారులు ఎవరంటే.? – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో కూటమి హామీ మేరకు డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతోంది. మరో హామీ అయినా ఉచిత ఇసుక …