ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్(టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రేపు నిర్వహించనుంది.. రేపు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అభ్యర్థులు ఉదయం …
Sravya Team
-
తెలంగాణ
-
జాతీయ
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ & ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి..! – Sravya News
by Sravya Teamby Sravya Teamఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్
-
తెలంగాణ
చేప ప్రసాదం పంపిణీలో విషాదం…వ్యక్తి మృతి.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,హైదరాబాద్:-చేప ప్రసాదం పంపిణీలో విషాదం జరిగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం కోసం క్యూలైన్ నిలబడ్డ వ్యక్తి సొమ్మసిల్లి కిందికి పడిపోవడంతో స్థానికులు ఆస్పత్రికి వచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు …
-
ఆంధ్రప్రదేశ్
కేంద్ర మంత్రులుగా ఏపీ నుంచి ఐదుగురికి అవకాశం..! – Sravya News
by Sravya Teamby Sravya Teamమూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్న నరేంద్ర మోదీ కేబినెట్లో మంత్రులుగా రాష్ట్రానికి చెందిన పలువురికి అవకాశం దక్కబోతోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో 164 అసెంబ్లీ, పార్లమెంట్1 స్థానాల్లో కూటమి2 …
-
తెలంగాణ
Fish Prasadam 2024 – చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు.. నాంపల్లి గ్రౌండ్స్ లో పంపిణీ చేస్తున్న బత్తినిసోదరులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శనివారం ఉదయం చేపమందు ప్రసాదం పంఫిణి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం శ్యామ్ ప్రసాద్, దానం నాగేందర్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మిలతో కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ …
-
తెలంగాణ
రామోజీ మృతి తీరని లోటు… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamరామోజీ రావుకు పలువురు నివాళులు ముద్రణ ప్రతినిధి, నిర్మల్:ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మృతి పత్రిక, వ్యాపార రంగాలకు తీరని లోటని, అందరికో ఉద్యోగావకాశాలు కల్పించారని ప్రముఖులు కొనియాడారు. రామోజీ మృతి దిగ్భ్రాంతికరం…బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి …
-
తెలంగాణ
రెండు వాహనాలు ఢీ కొని ఒకరి దుర్మరణం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండల రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో బాసర మండలం బిద్రెల్లి కి చెందిన కామన్న (55) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు …
-
తెలంగాణ
రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలియచేసిన బీఆర్ఎస్ ప్రముఖ నాయకులు… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,సెంట్రల్ డెస్క్:-ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థ వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. శోకతప్తులైన రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీ …
-
తెలంగాణ
కేవలం ఒకే ఒక మూవీలో నటించిన రామోజీరావు.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,సెంట్రల్ డెస్క్:-రామోజీరావు ఈనాడు సంస్థల అధినేతగా, మార్గదర్శి ప్రియా పచ్చళ్ళ వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తగానే చాలా మందికి తెలుసు.అలాగే ఆయన ఉషా కిరణ్ మూవీస్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి దాదాపు 85 సినిమాలను నిర్మించారు. అయితే ఆయన నిర్మాతగానే …
-
తెలంగాణ
రామోజీ రావు నిజ జీవిత చరిత్ర మరియు విజయాలు || ఈనాడు రామోజీరావు జీవిత ప్రస్థానం … – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,సెంట్రల్ డెస్క్:- కృష్ణాజిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16వతేదీన చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన రామోజీరావు రైతుబిడ్డ నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగారు.ఢిల్లీలో కొన్నాళ్లు పనిచేసిన రామోజీ తిరిగి హైదరాబాద్కు వచ్చి మార్గదర్శి పేరుతో ఛిట్ ఫండ్ కంపెనీని కలిగి …