వాహనంతో సహా రూ.20 లక్షల విలువైన ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు డీఎఫ్వో జె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అటవీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచి రాయచోటి–రాజంపేట మార్గంలోని నాయునివారిపల్లె సమీపంలో తనిఖీలు నిర్వహించారు. మహీంద్ర ఎక్స్యూవీ వాహనంలో ఎర్రచందనం దుంగలు …
v1meida1972@gmail.com
-
-
ఎన్నికల గెలిచిన తర్వాత తొలిసారి మంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గొల్లపల్లిలో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 3 రోజుల పాటు …
-
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె. గంగవరం మండలం దంగేరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం.. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు తొలి పండుగగా నేడు ప్రతి గ్రామంలో …
-
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్సే కాదు.. సగటు సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల అయిన రెండు ట్రైలర్లు కూడా ప్రేక్షకులను విశేషంగా …
-
హీరోలతో పాటు సమానంగా హీరోయిన్ క్రేజ్ సంపాదించిన విజయశాంతి(vijayashanthi)అందుకే లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు తనంతట తానుగా వచ్చి వరించింది. దాదాపుగా అందరకి అగ్ర హీరోలతో కొన్ని లక్షలాది మంది అభిమానులను సంపాదించింది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ తో …
-
క్రీడలు
నేడు భారత్ Vs ఆస్ట్రేలియా కీల క పోరు.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
ముద్ర,సెంట్రల్ డెస్క్:-టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో జోరు మీదున్న మరో కీలక పోరుకు సిద్దమైంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ క్రికెట్ స్టేడియం వేదికగా (సోమవారం) జరిగే చివరి సూపర్-8 మ్యాచ్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే …
-
తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు
-
దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇటీవల: మూడో దఫా అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం మూడురెట్లు కష్టపడి మూడింతల ఫలితాలు సాధిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులకు హామీ ఇచ్చారు. 18వ లోక్సభ …
-
ఆంధ్రప్రదేశ్
గనుల, ఎక్సైజ్ శాఖలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం – కొల్లు రవీంద్ర ప్రకటన – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
ముద్ర, అమరావతి:రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా స్వచ్చమైన పరిపాలనా కూటమిని నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు అందించాలని సంకల్పించారని, అత్యంత కీలకమైన గనులు, భూగర్భ శాఖలు, ఎక్సైజ్లు తనకు కేటాయించడం ఒక గురుతర బాధ్యతగా భావిస్తున్నానని మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర …
-
తెలంగాణ
ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
ముద్ర,తెలంగాణ:-ఈ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు బస్సు చక్రాల కింద నలిగి చనిపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ …