భారత రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే నెలలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. వినేశ్ ఫొగాట్కు జులనా నియోజకవర్గ సీటు, బజరంగ్ పునియాకు బద్లీ …
v1meida1972@gmail.com
-
-
అందరికీ అందుబాటులోకి కృత్రిమ మేధ నినాదంతో తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ఏఐ సదస్సును నిర్వహించింది. ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’ నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. ఏఐ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, ఐబీఎం నుంచి …
-
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా లేదని డాక్టర్ చెప్పడంతో మనస్తాపం చెంది గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గూడూరు మండలం భూపతిపేటకు చెందిన బైరి మమత(29) వివాహమైన 5 ఏళ్లకు గర్భం దాల్చింది. డెలివరీ తేదీ దగ్గర పడటంతో …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
వరద బాధితులకు రూ.2, రూ.5, రూ.10కే కూరగాయలు అందిస్తాం: సీఎం చంద్రబాబు
ఏపీలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు ఉన్న ప్రత్యేక కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొబైల్ మార్కెట్ల ద్వారా అన్ని రకాల ఆకుకూరలను రూ.2కు, రూ.20 లోపు ధర ఉండే కూరగాయలను రూ.5కు, రూ.20 పైన …
-
ఏపీలో వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి ఏపీ ప్రజలు ఇచ్చిన బిగ్ షాక్ నుంచి కోలుకోకముందే.. నేతలు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో వైసీపీని మరింత షాక్లోకి నెట్టేస్తోంది. తాజాగా …
-
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ) రాతపరీక్షలకు సంబంధించిన తుది కీ విడుదలపై విద్యాశాఖ అధికారుల కసరత్తు పూర్తయ్యింది. బుధవారం తుది కీ విడుదలయ్యే అవకాశముంది. ఈ దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జులై 18 …
-
ఆంధ్రప్రదేశ్జాతీయతాజా వార్తలుతెలంగాణ
ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. రాజ్య వ్యతిరేక నేరమే: సుప్రీం కోర్టు
న్యూ ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసం చేసిన నిందితులకు సంబంధించిన క్రిమినల్ కేసును సంబంధిత కక్షిదారుల మధ్య రాజీ కుదిరిందన్న కారణంతో …
-
మున్నేరు వరద తగ్గుముఖం పట్టగానే బాధితులకు పూర్తి స్థాయిలో సహాయం అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం నుంచి వరద బాధితుల ఖాతాల్లో రూ.10 వేలు …
-
అంతర్ జాతీయజాతీయతాజా వార్తలు
పారాలింపిక్స్లో భారత్కు 5వ బంగారు పతకాన్ని అందించిన క్లబ్ త్రోయర్ ధరంబీర్
పారిస్ పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకాల మోత మోగిస్తున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్లో ధరంబీర్ నైన్ స్వర్ణం పతకంతో మెరిశాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 34.92 మీటర్ల …
-
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా బాక్సాఫీస్తో పాటు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. నెట్ఫ్లిక్స్లో నాన్ ఇంగ్లిష్ సినిమాల్లో ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ తెలియజేస్తూ చేసిన …