పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు కాళోజీ. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన రాసిన ‘నా గొడవ’ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారు. కాళోజీ సేవలకు గుర్తింపుగా …
v1meida1972@gmail.com
-
-
మత సామరస్యాన్ని చాటే ఘటనలు చాలా చోట్ల చూస్తుంటాం. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిద్ధిఖీ అనే ముస్లీం యువకుడు.. 19 ఏళ్లుగా రాంనగర్లో ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాడు. వృత్తి రీత్యా ఫారిన్లో ఉంటానని, ప్రతి ఏడాది …
-
అన్ని భాషలు నేర్చుకో. కానీ నీ మాతృభాషను మాత్రం తప్పకుండా నేర్చుకోమని చెప్పిన కాళోజీ తెలుగు వారికి ఎన్నో విధాల ఆదర్శనీయుడు. కాళోజీ రంగారావు, రమాబాయమ్మల రెండవ కుమారుడైన ఆయన అసలు పేరు ‘రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామరాజ్. ’కర్ణాటక …
-
ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటించారు. ముంపు బాధితుల ఇంటింటికి తిరిగి వారిని ఓదార్చి, ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. దెబ్బతిన్న ఇండ్లు, రహదారులను పరిశీలించారు. సహాయక …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణసినిమా
హైదరాబాద్ ఎయిర్పోర్టులో నటుడు వినాయకన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో నటుడు వినాయకన్ను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానయాన సంస్థ గేట్ సిబ్బందితో మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించినందుకు గాను ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వినాయకన్ ఎయిర్పోర్ట్ ఫ్లోర్లో చొక్కా తీసేసి కూర్చొని …
-
బీసీ నేతకే అధిష్టానం ఓకే చెప్పింది. విధేయతకే పట్టం గట్టింది. అంచెలంచెలుగా ఎదిగి అందరివాడు అనిపించుకున్న బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ను పార్టీ అధిష్టానం పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టింది. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం ప్రకటించింది. నిజామాబాద్ నుంచి డీఎస్ తరువాత …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణ
హైదరాబాద్ లో విస్కీ ఐస్క్రీమ్ లు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ లో విస్కీ కలిపిన ఐస్క్రీమ్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ దందాకు పాల్పడుతోన్న దయాకర్ రెడ్డి, శోభన్ అనే ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లోని అరికో ఐస్క్రీమ్ పార్లర్లో 60 గ్రాముల ఐస్క్రీమ్లో …
-
ఏపీని వర్షాలు వీడటం లేదు. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సెప్టెంబర్ 9 నాటికి వాయువ్య …
-
దళపతి విజయ్ తన చిత్రం GOATతో క్రేజీ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇండియా సిని పరిశ్రమలో అత్యధికంగా రెమ్యూరేషన్ తీసుకున్న హీరోగా నిలిచారు. దాదాపు 200 కోట్ల రూపాయాలు తీసుకున్నట్టు టాక్. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ పరంగా …
-
వరదల వలన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయం కోసం తన వంతు బాధ్యతగా, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి చెరొక 5 లక్షలు విరాళం అందిస్తున్నట్లు హీరో వరుణ్ తేజ్ తెలిపారు. అలాగే AP …