మహిళా మంత్రి సీతక్క వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన కేటీఆర్ దిష్టిబొమ్మ తగలపెట్టాలని టీపీసీసీ పిలుపునిస్తే జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల నుండి స్పందన కరువైంది. హైదరాబాద్ లో ఉన్నప్పటికీ వీడియో ద్వారా కేటీఆర్ పై జిల్లా …
v1meida1972@gmail.com
-
-
ఫోన్ పే/గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించినట్లు TGSPDCL, APCPDCL వెల్లడించాయి. ప్రస్తుతం ఫోన్ పేతో పాటు విద్యుత్ సంస్థల యాప్లు, వెబ్సైట్లలో బిల్లులు చెల్లించవచ్చని తెలిపాయి. మరో 4, 5 రోజుల్లో గూగుల్ పే ద్వారా …
-
శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించారని అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అతడిని తక్షణమే సస్పెండ్ చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ …
-
డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బంధీగా చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. శుక్రవారం ఆర్ వి కర్ణన్ కలెక్టర్ కాన్ఫిరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి అధికారులతో …
-
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అంటూ ప్రచారం జరిగింది. యాక్సిడెంట్ ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ టీమ్ ఖండించింది. జూనియర్ ఎన్టీఆర్ సురక్షితంగా ఉన్నారని ఆయన టీమ్ తెలిపింది. ఇటీవల జిమ్ లో ఎన్టీఆర్ కు మణికట్టుకు గాయమైం దన్నారు. గాయం …
-
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించు కొని పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇక …
-
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే యనమల దివ్య హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు విద్యార్ధి లోకం మేము సైతం అంటూ కధనోత్సహం చూపించింది. విద్యార్ధుల వేషధారణలు, స్కౌట్ విద్యార్ధుల ప్రదర్శనలు హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ప్రత్యేక …
-
పులివెందుల పట్టణంలోని కదిరి ప్రధాన రహదారిలో ఉన్న ఓ మద్యం దుకాణంలో రూ.4,25,000 నగదు చోరీ జరిగిన ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. సూపర్వైజర్ భాస్కర్ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం డీఎస్పీ మురళి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన …
-
కొండాపురం మండలం తాళ్ళ ప్రొద్దుటూరు పోలీసుస్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా హృషికేశ్వర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై …
-
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి.. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్టీ పుట్టుక.. గెలుపు ఓటములను ఎన్నో చూసిన ఈ గడ్డను వదలకూడదని ఏదో ఒకటి చేసి బలోపేతం చేసి అధికారంలోకి రావాలన్నది అధినేత, ముఖ్యమంత్రి …