సిపిఎస్. రద్దుచేసి ఓ పి ఎస్ ను వెంటనే అమలు చేయాలని కోరుతూ.. తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ అమరనేని రామారావు, సెక్రటరీ జనరల్ సంగం …
v1meida1972@gmail.com
-
తాజా వార్తలుతెలంగాణ
-
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల …
-
గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైడ్రా వ్యవహారం చర్చనీయాంశం సంగతి తెలిసిందే. అయితే ఏపీలో కూడా ఇలాంటి వ్యవస్థ రానున్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వీటిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. తెలంగాణ …
-
‘గబ్బర్ సింగ్’ సినిమా రీ-రిలీజ్ ప్రెస్మీట్లో సినీ నిర్మాత బండ్ల గణేష్ పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలలో కూడా పవన్ కల్యాణ్ను మాత్రం విమర్శించనన్నారు. తన ఇంట్లో, బెడ్రూంలో కూడా ఆయన ఫొటో ఉంటుందని తెలిపారు. తాను కొన్నేళ్లుగా …
-
కుమారుడి కళ్ల ముందే తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దుబ్బాక మండలం గంభీర్పూర్లో ఉంటున్న సాగర్ రెడ్డి, రవళి దంపతులకు మూడేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే చిన్నకొడుకు ముందే ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని తల్లి రవళి …
-
ఆంధ్రప్రదేశ్జాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
మహిళలపై జరిగే నేరాలకు వెంటనే తీర్పు రావాలి: ప్రధాని మోదీ
దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రధాని మోదీ శనివారం స్పందించారు. మహిళలపై జరిగే నేరాలకు సత్వరమే తీర్పులు రావాలి. మహిళలపై చోటు చేసుకొనే నేరాలపై సత్వరమే విచారణ పూర్తి అయి తీర్పులు రావాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రత సమాజానికి ఆందోళనకరంగా …
-
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుందని రేవంత్ సర్కార్ చెబుతోంది. అదేబాటలో నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇటీవలే మెగా డీఎస్సీ ప్రకటించి ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసిన ప్రభుత్వం.. వాటి ఫలితాలపై ఫోకస్ పెడుతూనే ఇతర నియామకాల …
-
సహజ వనరులు సమృద్ధిగా ఉన్న రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవ చూపాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, …
-
‘హైడ్రా’ సీఫార్సులతో ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. HYD చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై సైబరాబాద్ EOW వింగ్ లో సీపీ అవినాష్ కేసులు నమోదు చేశారు. HMDA సిటీ ప్లానర్ రాజ్ కుమార్, మేడ్చల్-మాల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ …
-
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. నిన్న అర్ధరాత్రి నుంచే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. …