సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదం విషయమై తప్పు చేసిన ఏ ఒక్కర్ని వదిలిపెట్టనని హెచ్చరించారు. తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామన్నారు. తిరుమల పవిత్రతకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.
v1meida1972@gmail.com
-
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలురాజకీయం
వెల్లివిరిసిన మానవత్వం… చిన్నారికోసం యంత్రాంగాన్ని పరుగులు తీయించిన చంద్రబాబు
ప్రజలకు సేవ చేయాలంటే అధికారంతోపాటు మనసు కూడా ఉండాలని నిరూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఓ మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడటం కోసం ప్రభుత్వాన్నే కదిలించిన అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. వైద్యబృందం చిన్నారి ఇంటికే వెళ్లి బాలుడి ప్రాణాలను కాపాడారు. ఇప్పటివరకు కేవలం …
-
తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన తెలంగాణకు నిత్యస్ఫూర్తి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం తాను బయలుదేరిననాడు నాటి ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ వ్యతిరేక …
-
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి మునిగిన మూడో పడవను అధికారులు ఎట్టకేలకు తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి బోటును వెలికితీశారు. చైన్ పుల్లర్లతో ఎత్తి బ్యారేజీ ఎగువకు తరలించారు. 40 టన్నుల బరువున్న ఈ పడవ బ్యారేజీ …
-
తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబరు 20, 21 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ …
-
సీఎం చంద్రబాబు అబద్ధాల రాజ్యానికి అధినేత అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఎక్స్ వేదికగా.. ‘సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. పాలకులకు ఒక …
-
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును రామాపురం మండలం మేదరపల్లి చెక్ పోస్టు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను పోలీసులు …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ తో రైతులకు ఎంతో ప్రయోజనం: కలెక్టర్ జితేష్ వి.పాటిల్
కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు రైతుల కోసం ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని …
-
సెప్టెంబర్ 17ను వివాదాస్పదం చేయడం క్షమించరాని నేరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ప్రజాపాలన దినోత్సం’లో మాట్లాడుతూ.. ‘నా ఢిల్లీ పర్యటనపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ బంగ్లాదేశ్ లో లేదు. మనదేశంలోనే ఉంది. నేను ఫాంహౌస్ సీఎంను కదాు.. పని …
-
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ఏపీ గిరిజన గురుకుల కళాశాలలో 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. చెప్పిన మాట వినడం లేదంటూ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థినులతో గుంజీలు తీయించారని వారు ఆరోపించారు. ఒక్కసారిగా …