తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి పవన్ ఇవాళ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళాన్ని ఇటీవల పవన్ ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్కును నేడు …
v1meida1972@gmail.com
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
-
వేగంగా వెళ్తున్న ఓ యువకుడిని ఆపి పోలీసులు బైక్ను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. దీంతో మనస్తాపం చెందిన సదరు యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్- బెంగుళూరు హైవేపై శంషాబాద్ మండలం తొండుపల్లి టోల్గేట్ వద్ద …
-
చేనేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రూ. 30 కోట్ల రుణాలను మాఫీ చేసినందుకు, ఐఐహెచ్టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టినందుకు, పాత బకాయిలు రూ. 290 కోట్లు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి …
-
తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం ఒకరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు. తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి మొత్తం రూ.11,06,83,571అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును డీజీపీ జితేందర్ సీఎం రేవంత్రెడ్డికి అందజేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ …
-
టాలీవుడ్ మెగాస్టార్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన పేద కళాకారులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నా తనవంతు సాయం ను అందించేందుకు ముందు ఉంటారు. ఆయన దృష్టికి …
-
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజా స్వామిక విధానాలకు చెంపపెట్టు అన్నారు. తెలంగాణ హైకోర్డు …
-
దానం, కడియం, తెల్లం పదవులు ఊడటం ఖాయం..ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు వచ్చిందని కేటీఆర్ చురకలు అంటించారు. నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్, …
-
ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంలో హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీర్ఎస్ కు లేదని, రాజకీయాలను ఆ పార్టీ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. కోర్టు తీర్పును అధ్యయనం చేయాల్సిన అవసరముందన్నారు. అవసరమైతే డివిజన్ …
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ …
-
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం గార్ల ఓడ్డు సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు భద్రాచలం నుంచి …