నిట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలనీ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ డిమాండ్ చేశారు. పిడిఎస్ యు రాష్ట్ర కొన్సిల్ సమావేశాలు సంగారెడ్డ్ లోని టి ఎనిజివో భవన్ లో శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిట్ …
v1meida1972@gmail.com
-
తాజా వార్తలుతెలంగాణ
-
రాయచోటి మండలం బొట్లచెరువుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బొజ్జా సంజీవ రెడ్డి మృతిపట్ల వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం బొట్లచెరువులో బొజ్జా సంజీవ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి …
-
తాజా వార్తలుతెలంగాణ
28వ డివిజన్ ప్రకాష్ నగర్ వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జయంతి వేడుకలు.
ఖమ్మం నగరంలో 28వ డివిజన్ ప్రకాష్ నగర్ వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జయంతి పురస్కరించుకుని అలాగే ఎమ్మార్పీఎస్ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ పెద్ద మాదిగైన వడ్లమూడి కోటయ్య పాల్గొని ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి …
-
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించనుంది. ఉమ్మడి కృష్ణా, GNT జిల్లాల్లో CRDA పరిధిలో 189కి.మీ మేర ఈ ORRని నిర్మిస్తారు. అలాగే …
-
శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు నంది విగ్రహం లభ్యమైంది. ఆ శివలింగం వద్ద గుర్తు తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. వాటిని …
-
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం లో నాయి బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కోస్తా ఉత్తరాంధ్ర ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ పాల్గొన్నారు. ఈ …
-
రాజసం ఉట్టిపడేలా ఉన్న టేకు చెక్కతో ప్రధాని మోడీ అద్భుతమైన విగ్రహాన్ని చెక్కి ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కేరళలోని త్రిసూర్ జిల్లా కొడంగల్లూర్ కు చెందిన రవీంద్రన్ వృత్తి రిత్యా శిల్పకళాకారుడు. అంతేగాక ప్రధాని మోడీకి వీరాభిమాని. ఈ …
-
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటను నిరసిస్తూ.. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఐ.ఎన్.టి.యు.సి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ దర్నాలో ఐఎన్టియూసి నాయకుడు త్యాగరాజన్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబర రావు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ పాల్గోన్నారు. …
-
అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతిని పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో అల్లూరి చిత్ర పటానికి నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సి.పి గారు మాట్లాడుతూ.. భారత దేశం స్వాతంత్ర సిద్దికి కృషి …
-
అయిదేళ్ల చిన్నారి రియాన్షిక తలలో పెన్ను దిగబడటంతో మృతి చెందింది. భద్రాచలం పట్టణం సుభాష్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి రియాన్షిక యూకేజీ చదువుతుంది. మంచంపై కూర్చోని రాసుకుంటుండగా ప్రమాదవశాత్తు కిందపడగా తలలోకి పెన్ను దిగింది. దీంతో కుటుంబీకులు వెంటనే స్థానిక …