సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పని చేస్తూ మెడికల్ ఇఎన్వాలిడేట్/ మరణించిన కార్మికుల అర్హత కలిగిన డిపెండెంట్లకు కారుణ్య నియామకాల కొరకు ధరఖాస్తు చేసుకున్న కార్మికుల పిల్లలకు కొత్తగూడెం ఏరియా జిఎంఎం.షాలేం రాజు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిఎం …
v1meida1972@gmail.com
-
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్లో నిర్మించారన్న ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. మేడ్చల్, మల్కాజ్ గిరిలోని, వెంకటాపూర్ నడం చేరవు పరిధి బఫర్ జోన్లో అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, …
-
హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రారంభించిన హైడ్రా.. నెక్స్ట్ ఫోకస్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై పెట్టినట్లు తెలుస్తోంది. చెరువులు, నాలాలు ఆక్రమించి యూనివర్సిటీ, కాలేజీలు, హాస్పిటల్ లను మల్లారెడ్డి కట్టినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయని సమాచారం. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం …
-
కరీంనగర్కు చెందిన షహబాజ్ ఖాన్ (27) సౌదీలోని ఎడారిలో దయనీయ స్థితిలో చనిపోయారు. అల్ హాసాలో టవర్ టెక్నీషియన్ అయిన అతడు 5 రోజుల క్రితం సహచరుడితో కలిసి కారులో ఓ చోటుకు వెళ్లారు. GPS పని చేయకపోవడంతో దారి తప్పి …
-
HYD: పాత బస్తీలో మెట్రో విస్తరణలో భాగంగా భూ సేకరణకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు 7.5 కి.మీ మేర భూసేకరణకు పనులు ప్రారంభించింది. రోడ్ల విస్తరణ, …
-
హైదరాబాద్లో టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను ఇవాళ హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణం పేరిట కూల్చివేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. దీనిపై ఏపీ టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు. దీన్ని సమర్థిస్తూ ఎక్స్లో …
-
సినిమా షూటింగ్ లో గాయపడిన మాస్ మహారాజా రవితేజ తనకు జరిగిన శస్త్రచికిత్సపై తాజాగా స్పందించారు. “సర్జరీ విజయవంతంగా జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాను. మీ అందరి ఆశీర్వాదాలతో ప్రస్తుతం బాగానే ఉన్నాను” అని తెలిపారు. భాను భోగవరపు …
-
సినిమా షూటింగ్ లో గాయపడిన మాస్ మహారాజా రవితేజ తనకు జరిగిన శస్త్రచికిత్సపై తాజాగా స్పందించారు. “సర్జరీ విజయవంతంగా జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాను. మీ అందరి ఆశీర్వాదాలతో ప్రస్తుతం బాగానే ఉన్నాను” అని తెలిపారు. భాను భోగవరపు …
-
హైదరాబాద్ లోని మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఇందులో భాగంగానే అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్ మండల పరిధిలో ఏకంగా 1589 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మూసీరివర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా అక్రమ …
-
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో తిరుపతిలో అనాథ బాలికపై అత్యాచారం జరిగింది. తిరుపతి జువైనల్ హోమ్ లో నేర చరిత్ర కలిగిన బాలికలతో పాటు అనాథ బాలికలు కూడా ఉంటున్నారు. స్థానిక నెహ్రూ మున్సిపల్ స్కూల్ లో బాధితురాలు అయినా బాలిక 9వ …