డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాని మహిళా అఘోరీ దర్శించుకున్నారు. భీమేశ్వర స్వామి దర్శనం అనంతరం అఘోరి మాట్లాడారు. హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడానికి లోక కళ్యాణార్థం.. ప్రతి దేవాలయానికి వెళ్లి దర్శించుకుంటున్నానని, …
v1meida1972@gmail.com
-
-
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, తమిళనాడుకు తుపాను …
-
జాతీయతాజా వార్తలుసినిమా
రికార్డు సృష్టిస్తోన్న ‘పుష్ప-2’.. ఓవర్సీస్లో అత్యంత వేగంగా $500K ప్రీమియర్ ప్రీ-సేల్స్ జరిపినట్లు ప్రకటించిన మేకర్స్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా విడుదలకు ముందే చరిత్ర సృష్టిస్తోంది. ఓవర్సీస్లో అత్యంత వేగంగా $500K ప్రీమియర్ ప్రీ-సేల్స్ జరిపినట్లు మేకర్స్ ప్రకటించారు. మూవీ విడుదలకు ఇంకా 30 రోజులు ఉన్నప్పటికీ అప్పుడే ఆఫ్ మిలియన్ క్రాస్ …
-
క్రైమ్తాజా వార్తలురాజకీయంవిద్య
గద్వాల మున్సిపాలిటీ కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీలో యదేచ్ఛగా అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న కొందరు వ్యక్తులు.. పట్టించుకోని జిల్లా విద్యుత్ అధికారులు..
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీ కేంద్రం లోనీ పిల్లిగుండ్ల కాలనిలో యదేచ్ఛగా విద్యుత్ పోల్స్ కు అక్రమ విద్యుత్ సర్వీస్ వైర్లు భయం లేకుండా తగిలించుకొని అక్రమంగా విద్యుత్ ను వినియోగించుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. రాజకీయ పరంగా అండదండలు …
-
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటి’ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. ఇవాళ జేజమ్మ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. సిగార్ పీలుస్తూ ఆగ్రహంతో ముఖం నిండా రక్తంతో ఉన్న ఆమె వైల్డ్ ఫొటో …
-
అంతర్ జాతీయజాతీయతాజా వార్తలువిద్య
ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధిస్తూ తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటన..
ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించేలా చట్టం తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. సోషల్ మీడియా పిల్లలకు హాని చేస్తోందనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో చట్టం …
-
మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మహా వికాస్ అఘాడీ (MVA) ఐదు హామీలను ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేలు ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతోపాటు …
-
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తూ.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పార్వతీపురం మండలం, నర్సిపురం సమీపంలో కొబ్బరి తోటను ఏనుగుల గుంపు పుర్తిగా ధ్వంసం చేసింది. దాదాపు రెండు వందల కొబ్బరి చెట్లను పుర్తిగా …
-
హైదరాబాద్ నుంచి గుజరాత్ కు అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాని సివిల్ సప్లై అధికారులు బుధవారం పట్టుకున్నారు. కెఏ 38 7115 నెంబర్ గల లారీలో బియ్యం తరలిస్తుండగా.. మునిపల్లి మండలం కంకల్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. సివిల్ సప్లై …
-
కడప జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచనల మేరకు ప్రజలు వారి సొంత పనుల నిమిత్తం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇసుకను అందుబాటులో గల ఇసుక రీచ్ ల నుండి అవసరమైన మేరకు ఉచితంగా ఎద్దులబండి లేదా ట్రాక్టర్ ద్వారా తీసుకొని వెళ్ళవచ్చని …