కోలీవుడ్ సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, తమిళ స్టార్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టైయాన్’ దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. వెట్టైయాన్ ఆడియో, ప్రీవెన్యూ …
v1meida1972@gmail.com
-
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఫీట్- ప్రపంచ రికార్డు సర్టిఫికెట్ ..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణకు ప్రపంచ రికార్డు సాధించింది. ఈ రికార్డుకు సంబంధించిన పత్రం, …
-
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మరోమారు విరుచుకుపడ్డారు. ‘సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా?’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. ‘తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాస్తారా? ఉద్యమస్ఫూర్తి …
-
నటి అరెస్టుకు గత సీఎం కార్యాలయంలోనే కుట్రకు పథక రచన చేసినట్లు తేలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగంతో పాటు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని డీజీపీ ద్వారకా …
-
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మరోసారి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ కోసం తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనని హత్య …
-
తెలంగాణలోని ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వెంకటాపూర్ మండలం పెరుకపల్లి గ్రామంలో వితంతు మహిళపై శివకుమార్ అనే వ్యక్తి శనివారం రోజున అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై అదే రోజున స్థానిక పోలీసు స్టేషన్లో బాధితురాలి తరపు బంధువుల ఫిర్యాదు …
-
హైదరాబాద్ పరిధిలో రేపు గణేష్ నిమజ్జనం, శోభాయాత్రల సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు TGSRTC ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 30-15 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక …
-
వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనతో ముందు జాగ్రత్తగా 5 లీటర్ల క్యాన్లు, 5-6 ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారు. సగటున అన్ని రకాల ఆయిల్స్ ధరలు లీటరుపై రూ.15-20 వరకు …
-
ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక సూచనలు చేసింది. వరదలతో నీరు నిల్వ ఉండటం వల్ల పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని పేర్కొంది. ఇలాంటి సమయంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలంది. భోజనానికి …
-
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు ఆయనపై లైంగిక ఆరోపణల కేసు నమోదు చేశారు. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. …