కొత్తగూడెం ఏరియా యాజమాన్యం ఆధ్వర్యంలో ‘ఉజ్వల సింగరేణి – ఉద్యోగుల’ పాత్ర అనే అంశంపై అవగాహన సదస్సు.. కొత్తగూడెం ఏరియా యాజమాన్యం ఆధ్వర్యంలో ‘ఉజ్వల సింగరేణి – ఉద్యోగుల’ పాత్ర అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా …
v1meida1972@gmail.com
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంజాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్జాతీయతాజా వార్తలురాజకీయం
పాల్వంచ లో దివ్యాంగుల సహాయ ఉపకరణాలు ఎంపిక కార్యక్రమం..
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆద్వర్యంలో అర్టిఫిషియల్ లింబ్ మాన్యుఫ్యాక్షరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహాకారంతో నాలుగు రోజుల దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు ఎంపిక కార్యక్రమంలో భాగంగా ఐ.డి.ఓ.సీ.కలెక్టర్ కార్యాలయం- పాల్వంచ …
-
ఇజ్రాయెల్- లెబనాల్ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తాజాగా ఇజ్రాయెల్లో లెబనాన్లోని బీరుట్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందారు. ‘లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 22 …
-
బంగ్లాదేశ్లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాదేశ్కు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ దీనిని బహుమతిగా ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ వీడియో ద్వారా …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్జాతీయతాజా వార్తలుతెలంగాణవిద్యసినిమా
పండక్కి సొంతూళ్లకు.. భారీగా ట్రాఫిక్ జామ్
దసరా పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామైంది. ఎక్కవ శాతం మంది సొంత వాహనాలలో బయల్దేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. …
-
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లను అట్ట్రాక్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అందులో భాగంగానే ఇన్స్టాగ్రామ్(Instagram) తరహాలోనే అనేక ఫీచర్స్ని వాట్సాప్లోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే వాట్సాప్ తాజాగా ‘సెర్చ్ ఇమేజెస్ ఆన్ ది వెబ్’ …
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇవాళ మరో 20వేల వరకు అప్లికేషన్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 …
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
పి.గన్నవరం గ్రామ సచివాలయం -2 నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ..
పి.గన్నవరం గ్రామ సచివాలయం -2 నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి బొండాడ నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ హాజరయ్యి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు, …
-
కృష్ణా జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీ ముఠాను తోట్లవల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి సుమారుగా రూ. 4 లక్షలు విలువగల 12 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యాసనాలకు బానిసలై రాజమండ్రి జిల్లా పరిసర ప్రాంతాలలో పంట …