రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇళ్ల కూల్చివేతలకు తాము వ్యతిరేకమన్నారు. మూసీ ప్రాజెక్ట్ ఓ …
v1meida1972@gmail.com
-
-
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు భారీ ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడికి పాల్పడినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్ 16న …
-
భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని అధికారులు సీఎంకు వివరించారు. నేడూ భారీ …
-
అనంతపురం జిల్లా యాడికిలో దారుణ హత్య జరిగింది. ఆస్తి తగాదాలతో తండ్రి లక్ష్మీనారాయణను పెద్ద కొడుకు కార్తీక్ హతమార్చాడు. రాళ్లతో కొట్టి, కత్తితో గొంతు కోశాడు. లక్ష్మీనారాయణకు ఇద్దరు భార్యలు. ఐదెకరాల పొలం విషయం ఇద్దరు భార్యల పిల్లల మధ్య గత …
-
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి.. తమ ముందస్తు బెయిల్ కండిషన్లను సడలించాలని కోరుతూ తెలంగాణ …
-
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసింది. నాగార్జున వేసిన దావాపై మంత్రి సురేఖ తరఫున న్యాయవాది గుర్మీత్ సింగ్ రిప్లై ఫైల్ …
-
ఎల్బీనగర్ నియోజకవర్గం లోని బీఎన్ రెడ్డి నగర్, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్, సిరిపురం కాలనీ, బీఎన్ రెడ్డి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఐదు బహుళ అంతస్థుల భవనాలను GHMC అధికారులు సీజ్ చేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా …
-
హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ పనులలో భాగంగా శిల్పా లే అవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఉంది. ఇందులో భాగంగానే ఈ …
-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్య తరగతికే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. FTL, బఫర్ జోన్, హెచ్ఎఫ్ఎల్.. పేదలు, మధ్యతరగతికేనా అని నిలదీశారు. వీటి విషయంలో ధనవంతులు, …
-
టీడీపీకి చెందిన నవీన్ అనే వ్యక్తి యువతిపై దాడి చేసి చంపితే, అతడిని కూటమి ప్రభుత్వం కాపాడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. దాడి తర్వాత యువతిని ఆస్పత్రిలో పడేసి నవీన్ జారుకున్నాడని, మృతదేహంపై కమిలిన గాయాలు ఉన్నాయన్నారు. శారీరకంగా, లైంగికంగా దాడి …