గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోవడంతో కార్యకర్తలు ఢీలాపడ్డారు. వైసిపి నాయకులు కూడా అంతర్మధనం చేస్తున్నారు. పార్టీ పరిస్థితి ప్రస్తుతం …
ycp
-
-
కడప జిల్లా బ్రహ్మం గారి మఠం మండలం వాంపల్లెచెరువు గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద (శుభదిన్ భోజనం) కార్యక్రమంలో భాగంగా, విద్యార్థులకు, బిర్యానీ రైస్, చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ, స్విట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో …
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వైసీపీ పార్టీ క్రియాశీలక పదవికి రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని నాయకులతో ఆయన బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత …
-
రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ట్విట్టర్ వేదికగా వార్నింగ్ నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించింది. ఆయా నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా, అడ్డగోలుగా నిర్మించారంటూ తెలుగుదేశం పార్టీ …
-
ఆంధ్రప్రదేశ్
రుషికొండ భవనాలపై టిడిపి తప్పుడు ప్రచారం : మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ – Sravya News
by Sravya Teamby Sravya Teamరుషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం కోసం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు టిడిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండపై కట్టిన …
-
ఆంధ్రప్రదేశ్
రుషికొండ నిర్మాణంపై వైసీపీ కీలక ప్రకటన.. భవనమే అంటూ వెల్లడి – Sravya News
by Sravya Teamby Sravya Teamరుషికొండపై నిర్మించిన భవనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బయటకు విడుదల చేశారు. పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లి మరీ అక్కడున్న నిర్మాణాలను బయట ప్రపంచానికి తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ఇష్టంగా, గుట్టుగా కట్టుకున్న …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో టిడిపి అకృత్యాలు, దాడులపై ఫిర్యాదు : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న హింస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. …