పెంట్లవెళ్లి మండలం కొండూరు గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా జాతీయ స్థాయి వృషబరాజుల బండలాగుడు పోటీలను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న రైతులకు, గ్రామ ప్రజలకు మంత్రి జూపల్లి దీపావళి …
Tag:
online news
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలుతెలంగాణరాజకీయం
-
పుల్కల్ మండలంలో డిసిఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, సీనియర్ మండల నాయకులు గ్రామ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కల్లపల్లి బాలరాజ్, భారీ ఎత్తున రైతులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు …
-
ఆంధ్రప్రదేశ్రాజకీయం
అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చలపతిని కలిసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు..
అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చలపతిని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు కలిశారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన, స్టాండ్ ఆఫ్ ఇండియా అనేక సంక్షేమ పథకాలు …
-
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఏడుకొండలవాడిని 75,449 మంది దర్శించుకున్నారు. 27,121 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చింది. కాగా …