కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అరచేతిలో వైకుంఠంలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం వేంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతికి వివిధ ఏజెన్సీల ద్వారా రూ. 15 వేల కోట్లు …
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం