కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి రూ. 15 వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. వేంపల్లిలో మంగళవారం బిజెపి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.. ప్రధాని మోడీ గ్యారెంటి, చంద్రబాబు …
Tag: