అమరావతి, ఈవార్తలు : దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్కు మించి చంద్రబాబు నటిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సెటైర్ వేశారు. రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని చంద్రబాబు అంటే.. ఆ తర్వాత పవన్ కల్యాణ్, పురందేశ్వరి వత్తాసు పలుకుతూ.. గత ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం …
వైఎస్ జగన్
-
-
ఆంధ్రప్రదేశ్
నేనంటే చంద్రబాబుకు భయం.. అందుకే అసెంబ్లీకి వెళ్లనన్న జగన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఈవార్తలు, అమరావతి : ప్రతిపక్ష నాయకుడిగా తాను ప్రశ్నిస్తానన్న సీఎం చంద్రబాబుకు లేదని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయంతో ఉన్నారు. గురువారం పార్ట కేంద్ర పార్టీకి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో …
-
ఆంధ్రప్రదేశ్
వరదలపై ఏపీలో రాజకీయం.. విమర్శ, ప్రతి విమర్శలతో రాజకీయ వేడి – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో వరదలతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన పాలక, ప్రతిపక్షాలు.. రాజకీయపరమైన విమర్శలు చేసుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఎన్నడూ లేని విధంగా తాజాగా వరద లతో విజయవాడ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. విజయవాడతోపాటు చుట్టుపక్కల అనేక …
-
ఆంధ్రప్రదేశ్
విజయమ్మను జేసీ ప్రభాకర్రెడ్డి కలిసింది వైఎస్ జగన్కు చెక్ పెట్టేందుకేనా..? – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం. వైఎస్ జగన్రెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మిని కలిశారు. సోమవారం లోటస్పాండ్కు వెళ్లి విజయమ్మతో కలిసి సాయంత్రం మాట్లాడారు. సుమారు గంటపాటు …
-
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టే సరికొత్త స్లోగన్ అందుకున్న జగన్.. అదేమంటే..! – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ అధినేత జగన్.. రాజకీయంగా యాక్టివ్ కావడానికి చాలా సమయం తీసుకున్నారని అంతా భావించారు. 151 స్థానాలు నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోవడంతో ఇప్పుడు వైసీపీ నాయకులు కోలుకునే అవకాశం లేదని, …
-
ఆంధ్రప్రదేశ్
కావాలంటే నన్ను చంపండి.. నా కార్యకర్తలను కాదు : వైఎస్ జగన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamన్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో వరుస హత్యల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యకర్తలను లక్ష్యం చేసుకొని దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ‘చంపాలనుకొంటే నన్ను చంపండి. నన్ను టార్గెట్ చేసుకోండి. నాపై …
-
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో పరిస్థితులు, దాడులపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్ జగన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి తరువాత పరిస్థితులు, వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గవర్నర్ అబ్ధుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం గవర్నర్ భవన్కు వెళ్లిన జగన్ కూలంకుషంగా …
-
ఆంధ్రప్రదేశ్
వైసీపీ అధినేత జగన్ కు అసాధారణ భద్రతపై ఏపీ ప్రభుత్వం దృష్టి.. కుదించే యోచన – Sravya News
by Sravya Teamby Sravya Teamఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసాధారణ స్థాయిలో భద్రత కల్పించడం పట్ల ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ స్థాయిలో ఆయనకు భద్రత కల్పించాల్సిన అవసరం ఏముంది అన్న దానిపై ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. …
-
ఆంధ్రప్రదేశ్
వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్.. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలంటూ పోస్ట్ చేశారు – Sravya News
by Sravya Teamby Sravya Teamవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. దేశంలో నిర్వహించే ఈవీఎంలకు బదులు పరీక్ష బ్యాలెట్లు వినియోగించేలా జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన అనేక ప్రజాస్వామ్య దేశాల్లో ఏవీఎంలకు బదులు …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై పోలీసులకు ఫిర్యాదు – Sravya News
by Sravya Teamby Sravya Teamఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం పేరుతో తన సొంత ఇంటికి రూ.46 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర …