జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం భైరపురం గ్రామ పంచాయతీ పరిధిలో కిష్టన్న అనే బొగ్గుల వ్యాపారి అక్రమంగా ఖరీదైనా కలపను రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఏపీ లోని ప్రకాశం జిల్లా, కడప జిల్లా ప్రాంతం …
బ్రేకింగ్ న్యూస్
-
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రైమ్తాజా వార్తలురాజకీయం
గోదావరిలో గల్లంతై మృతిచెందిన బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కును అందించిన కలెక్టర్, ఎమ్మెల్యే..
ఊడిమూడి వద్ద గోదావరిలో గల్లంతై మృతిచెందిన చదలవాడ విజయ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కును జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అందజేశారు. మృతుడు చెల్లెలికి ఉద్యోగం ఇప్పిస్తానని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హామీనిచ్చారు.
-
చింతకొమ్మదిన్నె మండలం బోడేద్దులపల్లికి చెందిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. 11 సంవత్సరాల క్రితం భానుకు వివాహం చేశామని, అప్పటినుంచి ఆమెను భర్త, బంధువులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. …
-
వాహనంతో సహా రూ.20 లక్షల విలువైన ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు డీఎఫ్వో జె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అటవీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచి రాయచోటి–రాజంపేట మార్గంలోని నాయునివారిపల్లె సమీపంలో తనిఖీలు నిర్వహించారు. మహీంద్ర ఎక్స్యూవీ వాహనంలో ఎర్రచందనం దుంగలు …