జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం భైరపురం గ్రామ పంచాయతీ పరిధిలో కిష్టన్న అనే బొగ్గుల వ్యాపారి అక్రమంగా ఖరీదైనా కలపను రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఏపీ లోని ప్రకాశం జిల్లా, కడప జిల్లా ప్రాంతం …
తెలుగు న్యూస్
-
-
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు నీటి సరఫరా, వీధిలైట్లు, భూగర్భ డ్రైనేజీల సమస్యలు తెలపడానికి, స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి బుధవారం తెలిపారు. 08568 295 020 నంబరుకు లేదా వాట్సాప్ నంబర్ …
-
ఏపీలో మందుబాబులు వీరంగం సృష్టించారు. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. గంజాయి మత్తులో మేం కాపులం.. ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయారు. వరద బాధితులను పరామర్శించడానికి మంత్రి వచ్చిన సమయంలో ఈ ఘటన …
-
చింతకొమ్మదిన్నె మండలం బోడేద్దులపల్లికి చెందిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. 11 సంవత్సరాల క్రితం భానుకు వివాహం చేశామని, అప్పటినుంచి ఆమెను భర్త, బంధువులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. …
-
వాహనంతో సహా రూ.20 లక్షల విలువైన ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు డీఎఫ్వో జె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అటవీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచి రాయచోటి–రాజంపేట మార్గంలోని నాయునివారిపల్లె సమీపంలో తనిఖీలు నిర్వహించారు. మహీంద్ర ఎక్స్యూవీ వాహనంలో ఎర్రచందనం దుంగలు …