జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు బిజెపి ఆమోదం పొందిన కేంద్ర ప్రభుత్వం దేశంలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే జమిలి బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లును ఈ వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది న్యాయశాఖ మంత్రి …
జాతీయ వార్తలు
-
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో రాజకీయ సమీకరణలు మారనున్నాయా..? జగన్వైపు సోనియా చూపు – Sravya News
by Sravya Teamby Sravya Teamజాతీయ స్థాయిలో క్రమంగా బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికల నాటికి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 2014లో అధికారం కోల్పోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పూర్తిగా బలహీనపడింది. ఆ పార్టీ 2014, 2019లో జరిగిన …
-
సినిమా
అటల్ సేతు వంతెనపై పగుళ్లు.. హీరోయిన్ రష్మికపై ట్రోల్స్! – Sravya News
by Sravya Teamby Sravya Teamప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో అనేక కీలక నిర్మాణాలను చేపట్టింది. కొందరు అయితే ఏకంగా ప్రపంచాన్నే ఆకర్షించేలా ఉన్నారు. అలాంటి వాటిల్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటి ఒకటి. అదనంగా పలు వంతెనల నిర్మాణాలు కూడా చేశారు. అలాంటి వాటిల్లో ముంబైలోని …
-
ఆంధ్రప్రదేశ్
రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు – Sravya News
by Sravya Teamby Sravya Teamదేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం జరుగుతున్నాయి. యూపీఎస్సీ ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష …
-
ఆంధ్రప్రదేశ్
రియాసి ఉగ్రవాది స్కెచ్ విడుదల.. రూ.20 లక్షలు రివార్డు ప్రకటన – Sravya News
by Sravya Teamby Sravya Teamజమ్మూ కాశ్మీర్లో బస్సుపై దాడికి పాల్పడిన ఉగ్రవాద స్కెచ్ను పోలీసులు బుధవారం విడుదల చేశారు. అతని గురించిన సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డును అందజేశామని చెప్పారు. రియాసిలో ఆదివారం ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి కాల్పులు జరపగా, …