ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీ ఆర్ ఎస్ విడిన పార్టీ కి నష్టం లేదని మాజి మంత్రి హరీష్ రావు అన్నారు సంగరెడ్డిలో బుధవారం పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు మహిపాల్ రెడ్డి ని మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిపించిన పార్టీ …
telangana news
-
-
అడవి జంతువులను వెంటాడే చిరంజీవి అనే వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసి, వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. గాలివీడు మండలంలోని వడ్డేపల్లికు చెందిన చిరంజీవి పెంపుడు కుక్కలతో అడవికి …
-
తాజా వార్తలుతెలంగాణ
కోటి జనాభా గల మాదిగలను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది:డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
హనుమకొండ జిల్లా : మాదిగ హక్కుల దండోరా రాష్ట్రస్థాయి సమావేశం హనుమకొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు సునీల్ అధ్యక్షతన వివిధ జిల్లాల నుండి వచ్చిన రాష్ట్ర నాయకులు హాజరు కావడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణను …
-
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బందిల గిరిబాబు సేవలు అభినందనీయమని బుగ్గారం మండల అభివృద్ధి కమిటి కన్వీనర్ చుక్క గంగారెడ్డి, విడిసి కార్యవర్గం, సభ్యులు, మండల ప్రజలు కొనియాడారు. బదిలీ పై వెళ్తున్న సందర్భంగా …
-
జహీరాబాద్ మునిసిపాలిటీ లో శనివారం ఆరు గంటల నుంచి మంగళవారం వరకు భారీ వర్షం కురిసింది. వర్షకాలం ప్రారంభమేనప్పటి నుంచి వర్షలు లేక ఇబ్బంది పడ్డారు రైతులు. ఈ వర్షంతో ఇటీవల పెరిగిన కూరగాయలు ధరలు తగ్గుతాయని స్థానిక ప్రజలు నమ్మతున్నారు.
-
మునిపల్లి మండలం కాంకోల్ టోల్ ప్లాజా వద్ద 34.94లక్షల విలువైన నిషేధిత గుట్కా పాన్ మసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. మునిపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. టోల్ గేట్ వద్ద …
-
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్బై చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి చెయ్యి అందుకున్నారు. సోమవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో …
-
హైదరాబాద్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఉబర్ ఆటో డ్రైవర్ల బ్యాచ్ ఓ మహిళను బంధించి కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేశారు. అల్వాల్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అల్వాల్ పరిధిలో ఓ మహిళ అర్ధరాత్రి తన భర్తతో గొడవపడి …
-
సీఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో జిల్లా అధ్యక్షులు, పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే విధంగా కృషి చేస్తారు : శ్రామిక సంఘం యూనియన్ జనరల్ సెక్రటరీ
ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం గతంలో( BiFR) గవర్నమెంట్ అండర్ టేకింగ్ కంపెనీలు అన్ని లాస్ లో ఉండేటప్పుడు కంపెనీ మూతపడే టైములో వీటిని బి ఐ ఎఫ్ ఆర్ వెళ్లకుండా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ని ఒప్పించి …