రామచంద్రపురం నియోజకవర్గం కే. గంగవరం మండలం కోటిపల్లి లోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. …
ap news
-
-
వేంపల్లెలో ఇటీవల సయ్యద్ నూర్జహన్ ఇంట్లో జరిగిన చోరీ కేసుకు సంబంధించి పట్టణానికి చెందిన జాఫర్, సాదక్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.4.80 లక్షలు విలువైన బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల డీఎస్పీ కేఎస్ …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఖమ్మం నగర INTUC నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు అద్వర్యంలో లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ intuc అనుబంధం సమావేశం..
ఖమ్మం నగర INTUC నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు అద్వర్యంలో నిర్వహించిన లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ intuc అనుబంధం సమావేశం 3 టౌన్ ప్రాంతంలోని లారీ యూనియన్ ఆఫీస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ …
-
Uncategorizedఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
భద్రాచల శ్రీ సీత రామచంద్ర స్వామివారిని దర్శించుకుకున్న ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్..
భద్రాచల శ్రీ సీత రామచంద్ర స్వామివారిని ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ దర్శించుకుకునీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని.. అదేవిధంగా సింగరేణి ఉద్యోగులు కాంట్రాక్టు …
-
చట్టాలపై మహిళలకు అవగాహన కలిగి ఉండాలనీ బుదేరా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్ డిగ్రీ కళాశాలల్లో చట్టాలపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ జడ్జి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు …
-
శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపం లో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో …
-
పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో ఇటీవల ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన క్రియాశీల సభ్యత్వం తీసుకున్న గడ్డు క్రాంతి కుమార్.. వారి కుటుంబానికి వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ రూ. 50 వేలు చెక్కు ను అందజేశారు. …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు స్థానిక భరతమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈరోజు దేశం సుభిక్షంగా శాంతితో సంతోషంగా ప్రజలు జువిస్తున్నారంటే మన భారత సైనికుల యొక్క త్యాగాలే అని …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
‘పులివెందుల జగనన్న కాలనీల్లో రూ.150 కోట్ల స్కాం’.. మంత్రి పార్థసారథి ఆరోపణ
తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …
-
తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …