పుష్ప-2 టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. అన్ని భాషల్లో కలిపి ఏకాంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాట మారుమోగిపోతోందని పేర్కొంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ …
సినిమా వార్తలు
-
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
మునిపల్లి మండల్ లింగంపల్లి గురుకుల పాఠశాల సందర్శించిన తీన్మార్ మల్లన్న టీం..
లింగంపల్లి గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలను తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులతో హాస్టల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అన్న మాకు సరియైన ఆహారం పెట్టట్లేదనీ …
-
సురేష్ నాయుడు అనే వ్యక్తి రాయచోటి నుంచి సుండుపల్లెకు ద్విచక్ర వాహనంలో పోతుండగా.. మార్గమధ్యంలో రాచం వాండ్లపల్లి సమీపంలో నక్షత్ర తాబేలు కనపడింది. దానిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
-
చట్టాలపై మహిళలకు అవగాహన కలిగి ఉండాలనీ బుదేరా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్ డిగ్రీ కళాశాలల్లో చట్టాలపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ జడ్జి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు స్థానిక భరతమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈరోజు దేశం సుభిక్షంగా శాంతితో సంతోషంగా ప్రజలు జువిస్తున్నారంటే మన భారత సైనికుల యొక్క త్యాగాలే అని …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
‘పులివెందుల జగనన్న కాలనీల్లో రూ.150 కోట్ల స్కాం’.. మంత్రి పార్థసారథి ఆరోపణ
తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …
-
సమాజంలో ప్రతి రంగంలో నిత్యం అనేకమంది నిస్వార్ధమైన సేవలు అందిస్తూ ఉంటారని, అలాంటి వారిని గుర్తించి, ఘనంగా సత్కరించుకోవాడమే అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ప్రధాన లక్ష్యమని అందులో భాగంగా నిర్వహించు అల్లూరి సీతారామరాజు లెజెండరీ అవార్డు-2024లకు ఆసక్తి గల అభ్యర్థులు …
-
పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణపై ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వి. సునీత అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం వేంపల్లి ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఈ సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల …
-
మలయాళ సినీ దర్శకుడు సుధీర్ బోస్ (53) చనిపోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మలయాళంలో కళాభవన్ మణి, ముఖేష్, రంభ ప్రధాన పాత్రల్లో నటించిన …
-
సినిమా
టీవీలోకి వచ్చేస్తున్న థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మూవీ..! ఎక్కడంటే.. – Sravya News
by Sravya Teamby Sravya Teamచాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతాయి. మరిన్ని రోజుల పాటు థియేటర్లలో సందడి చేసిన అనంతరం ఓటీటీలో సందడి చేశారు. అయితే థియేటర్లలో చూసినప్పటికీ ఓటీటీలో కూడా ఆ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ఇక థియేటర్, ఓటీటీల్లో …