రాయచోటి మండలం బొట్లచెరువుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బొజ్జా సంజీవ రెడ్డి మృతిపట్ల వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం బొట్లచెరువులో బొజ్జా సంజీవ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి …
ఏపీ రాజకీయాలు
-
-
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించనుంది. ఉమ్మడి కృష్ణా, GNT జిల్లాల్లో CRDA పరిధిలో 189కి.మీ మేర ఈ ORRని నిర్మిస్తారు. అలాగే …
-
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం లో నాయి బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కోస్తా ఉత్తరాంధ్ర ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ పాల్గొన్నారు. ఈ …
-
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్.. పెన్షన్లు తదితరాలను తీసుకున్న నిర్ణయాలివీ.. – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ఈవార్తలు : కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి సీఎం చంద్రబాబు ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గ సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను రాష్ట్ర సమాచార …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం.. ఎప్పటి నుంచి అమలు అంటే.. – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ఈవార్తలు : కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లే …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ.. విశాఖ కలెక్టర్ జీఏడీకి రిపోర్ట్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్లో భారీగా కలెక్టర్లను బదిలీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మల్లికార్జున్ను బదిలీ చేస్తూ ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేశారు కలెక్టర్. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ …
-
ఆంధ్రప్రదేశ్
అర్ధరాత్రి ఆదేశాలు.. తెల్లవారకముందే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం కూల్చివేత – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మళ్లీ కూల్చివేతల పర్వం మొదలైందా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేయగా, ఇప్పటి కూటమి ప్రభుత్వం.. తెల్లవారకముందే వైసీపీ సెంట్రల్ ఆఫీస్ను …
-
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు నామినేషన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. ఆయనండ్ల కూటమి నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, కింజారపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, నాదెహర్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయ్యన్నపాత్రుడు మినహా …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీ అసెంబ్లీలో అరుదైన సన్నివేశం.. అసెంబ్లీ మెట్లకు మొక్కిన చంద్రబాబు – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో అరుదైన సన్నివేశం జరిగింది. అసెంబ్లీలోకి ఎంటర్ అవుతూ సీఎం చంద్రబాబునాయుడు అక్కడ ఉన్న మెట్లకు మొక్కి, లోపలికి వెళ్లారు. శాసనసభా పక్షనేత వేద …
-
ఆంధ్రప్రదేశ్
రుషికొండ భవనాలపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు – Sravya News
by Sravya Teamby Sravya Teamవిజయవాడ, ఈవార్తలు : విశాఖలోని రుషికొండ భవనాలే ఇప్పుడు హాట్ టాపిక్. వైసీపీ హయాంలో సీఎం నివాసం కోసం నిర్మించినట్లు చెప్తున్న ఈ భవనాల్లో అత్యాధునిక వసతులపై అంతా మక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ అవుతున్నాయి. …