0
గొల్లపల్లి, ముద్ర:- జగిత్యాల జిల్లాలో గొల్లపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై ఎస్సై మృతి. ఐ శ్వేత తో తో పాటు ద్విచక్ర వాహనం పైన ఉన్న మరో వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి మృతి చెందినట్లు, స్థానిక వ్యక్తులు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను జగిత్యాల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి.