Home » ఏపీలో ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ నేటి నుంచే – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఏపీలో ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ నేటి నుంచే – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya News
0 comment
ఏపీలో ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ నేటి నుంచే - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ఈరోజు నుంచి ఏపీలో ఇసుక ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. వినియోగదారులకు ఉచిత ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా బుధవారం నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు చేసింది. ఏపీ శాండ్‌ పోర్టల్‌ పేరుతో నిర్వహించే సైట్‌ ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. సైట్ నిర్వాహకులు, ఫిర్యాదులు స్వీకరించేవారికి శిక్షణ కార్యక్రమాలు కొలిక్కి వస్తున్నాయి. పోర్టల్‌ పరీక్ష దశలోనే బుధవారం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభించినట్లు తెలిసింది. ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఐదారు రోజులు పట్టొచ్చని అధికార వర్గాలు తెలిపాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in