54
బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్ పరిధిలోని బాలాజీహిల్స్ లో బంజారా కుటుంబ సభ్యులు నిర్వహించిన సీత్లాభవాని పండుగ కార్యక్రమంలో కార్పోరేటర్ భూక్య సుమన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం అసోసియేషన్ సభ్యులు, బంజారా పెద్దలు, బంజారా కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.