64
ముద్ర,తెలంగాణ:-మధిరలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 128 కోట్ల నిధులు విడుదలయ్యాయి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మాట ప్రకారం మధిరను దేశంలో నంబర్.1 నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చారు.
మధిర క్యాంపు నియోజకవర్గ అభివృద్ధి కోసం మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష చేసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగియడంతో అధికారులు అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు హామీలు ఇచ్చాం అధికారుల జవాబుదారీ తనతో పనిచేయడం లేదని ఆయన పేర్కొన్నారు. అనంతరం మధిర అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ. 128 కోట్లు ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.