కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల తొలిసారి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు …
యాంకర్ శ్యామలకు వైసీపీ చీఫ్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఆమెను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. శ్యామలతో పాటు …
తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కానుక అందించారు. ఈ నెల 16న ప్రధాని మోదీ …
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ …
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ దగ్గర ఓ బస్సు రెండు లారీలను ఢీ కొట్టింది. …
జగన్ హయాంలో గత ఐదేళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా రూ.2,566 కోట్ల కుంభకోణం జరిగింది. నాటి వైసీపీ పెద్దల …
మాజీ సీఎం జగన్ పార్టీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో పలువురికి కొత్తగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రకాశం …
ఏపీలోని కర్నూలు జిల్లాలో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. పెద్దకడుబూరు మండలానికి చెందిన ఈరన్న అనే దళిత యువకుడు.. మరో వర్గానికి …
ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నష్టం …
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నఆయన.. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స …
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కింద పనిచేసే 536 మంది కార్మికులు 7 నెలల జీతాలు …
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘కమిటీ కుర్రాళ్లు’ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’ వేదికగా ఈరోజు నుంచి ప్రసారం …