ముద్ర,ఆంధ్రప్రదేశ్:-41,553 మంది విద్యార్థులకు దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించినట్లు విద్యాశాఖ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఈరోజు నుంచి మూడో విడత ప్రారంభం కానుందని తెలిపారు. జులై 2 వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని, 6న సీట్లు కేటాయిస్తానని. కాగా తొలి …
Sravya Team
-
తెలంగాణ
-
ఆంధ్రప్రదేశ్
రేపు ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,ఆంధ్రప్రదేశ్:- టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు.. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని నియమించిన పయ్యావుల.దీనికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి …
-
జాతీయ
అయోధ్య రామ మందిరంలో కాల్పులు – జవాన్ మృతి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,సెంట్రల్ డెస్క్:-యూపీలోని అయోధ్య రామమందిరం కాంప్లెక్స్లో కాల్పులు కలకలం రేపాయి. భద్రతా ఏర్పాట్లలో మోహరించిన ఎస్ఎస్ఎఫ్ జవాన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. బుధవారం తెల్లవారుజామున 5.25 గంటలకు రామజన్మభూమి భద్రత కోసం మోహరించిన ఓ జవానుపై అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. బుల్లెట్ …
-
ఆంధ్రప్రదేశ్
హోంమంత్రిగా బాధ్యత స్వీకరించిన వంగలపూడి అనిత – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో దస్త్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కుమార్తె రష్మితతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు హోంమంత్రికి వేదాశీర్వచనం పలికారు. బాధ్యతలు అనంతరం వివిధ శాఖల …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు పవన్ కల్యాణ్. .విజయవాడలోని క్యాంపు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్..పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ సాంకేతిక శాఖ, శాస్త్ర శాఖల మంత్రి బాధ్యతలను స్వీకరించారు. …
-
భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెన్షన్
-
తెలంగాణ
యువతిని వేధించిన ఘటనతో లక్ష్మణ చాంద ఉద్రిక్తత – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamడీఎస్పీ హామీతో శాంతించిన నిరసనకారులు ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఒక వర్గానికి చెందిన యువతిని మరో వర్గం వారు వేధింపులకు గురిచేయడంతో ఇరువర్గాల మధ్య మంగళవారం రాత్రి ఘర్షణ జరిగింది. దీంతో నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద లో …
-
ఆంధ్రప్రదేశ్
ఫర్నీచర్ అప్పగించాలంటూ జగన్ కు జీఏడీ లేఖ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ముద్రణ వార్తలు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఇంట్లోవున్న ప్రభుత్వ ఫర్నీచర్ ను వెంటనే అప్పగించాలని కోరుతూ రాష్ట్ర సచివాలయ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ (జీఏడీ) ఒక లేఖను రాసినట్టు సమాచారం. సాధారణంగా ఎన్నికలలో …
-
తెలంగాణ
కన్నుల పండువగా అమ్మవారి నిజాభిషేకం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముగిసిన నిమిషాంబదేవి అష్టాదశ బ్రహ్మోత్సవాలు బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: అష్టాదశ బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజున శ్రీ నిమిషాంబదేవి మరోమారు రజత కవచంపైన స్వర్ణతాపడం చీరతో స్వర్ణకవచాలంకృత అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. నిమిషములో కోరిన కోర్కెలు తీర్చు …
-
జాతీయ
కిడ్నాప్ కేసులో భవానీ రేవణ్ణకు హైకోర్టు ముందస్తు బెయిల్ – Sravya News
by Sravya Teamby Sravya Teamకిడ్నాప్ కేసులో భవానీ రేవణ్ణకు హైకోర్టు ముందస్తు బెయిల్