ప్రభుత్వ టీచర్ గా విధులు చేస్తారు రూపాదేవి మేడిపల్లి సత్యం రూపాదేవి లది ప్రేమ వివాహం గతవారం ఐదు రోజులపాటు పుణ్యక్షేత్రాల సందర్శన షాక్ కు గురైన కాంగ్రెస్ శ్రేణులు, సత్యం అభిమానులు ముద్ర …
Sravya Team
-
తెలంగాణ
-
ఆంధ్రప్రదేశ్
ఏపీ అసెంబ్లీలో అరుదైన సన్నివేశం.. అసెంబ్లీ మెట్లకు మొక్కిన చంద్రబాబు – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో అరుదైన సన్నివేశం జరిగింది. అసెంబ్లీలోకి ఎంటర్ అవుతూ సీఎం చంద్రబాబునాయుడు అక్కడ ఉన్న మెట్లకు మొక్కి, లోపలికి వెళ్లారు. శాసనసభా పక్షనేత వేద …
-
జాతీయ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Team– ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం ఇటీవల: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి తీహార్ జైలులో వున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ అందించింది. లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్ …
-
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి 11 సీట్లు దేవుడి స్కిప్ట్ : చంద్రబాబునాయుడు – Sravya News
by Sravya Teamby Sravya Teamవైసీపీకి 11 సీట్లు దేవుడి స్కిప్ట్ : చంద్రబాబునాయుడు
-
ఆంధ్రప్రదేశ్
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న కూరగాయల రేట్లు.. సెంచరీ దాటిన టమాట ధర – Sravya News
by Sravya Teamby Sravya Teamహైదరాబాద్/విజయవాడ, ఈవార్తలు : ‘కూరగాయల మార్కెట్కు వెళితే ఆస్తి పేపర్లు పట్టుకోవాల్సి వస్తోంది..’ భారీగా పెరిగిన కూరగాయల ధరలపై ఓ సామాన్యుడు అన్న మాట ఇది. కిలో టమాటలు ఇవ్వమంటే ఆస్తులు అడుగంటుతున్నాయి.. ఇంకో వినియోగదారుడి ఆవేదన. ఏ కూరగాయ కొండమన్నా …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ …
-
ఆంధ్రప్రదేశ్
జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు నిమ్మల రామానాయుడు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,ఆంధ్రప్రదేశ్:-సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. గతంలో పోలవరం నిర్మాణ పనులను పరుగులు పెట్టించామని అన్నారు. వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని.మరింత లోతుగా సమీక్షించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తామన్నారు. …
-
ఆంధ్రప్రదేశ్
కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి సుభాష్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరికొందరు మంత్రులు పదవీ బాధ్యతలను స్వీకరించారు.. మిగిలినవారు కూడా బాధ్యతలు స్వీకరించే పనిలో పడ్డారు. ఇవాళ సచివాలయంలోని 5వ బ్లాక్లో …
-
తెలంగాణ
307 సెక్షన్ ను ఇష్టరాజ్యంగా వాడితే ఊరుకునేది లేదు – Sravya News
by Sravya Teamby Sravya Team307 సెక్షన్ ను ఇష్టరాజ్యంగా వాడితే ఊరుకునేది లేదు
-
క్రైమ్
పదేళ్ల బాలికపై మసీదు ప్రాంగణంలో మత గురువు అత్యాచారం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamనిందితుడు, అతని భార్యను అరెస్టు చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో పదేళ్ల బాలికపై మసీదు ప్రాంగణంలో మత గురువే అత్యాచారం చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు రిజ్వాన్ మసీదులో మౌల్వీ …