హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ తిరిగి శంషాబాద్కు తీసుకెళ్లాడు. పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా ప్రకటించారు …
Sravya Team
-
ఆంధ్రప్రదేశ్
-
ఆంధ్రప్రదేశ్
నామినేటెడ్ పదవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamసీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో నామినేటెడ్ పోస్టులపై చర్చ తెర దింపారు. రాష్ట్రంలోని 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో మొత్తం 20 మంది ఉన్నారు. కూటమిలో టీడీపీ …
-
తెలంగాణ
పీవీ సింధుకు కొత్త కోచ్ … ఎవరంటే ? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamపారిస్ ఒలింపిక్స్లో తీవ్రంగా నిరాశపరిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త కోచ్ను నియమించారు. భారత మాజీ షట్లర్ అనూప్ శ్రీధర్ ఆమెకు తాత్కాలిక కోచ్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత కోచ్ అగస్ ద్వి శాంటోసో పదవీకాలం ఒలింపిక్స్తోనే ముగిసింది. కాగా …
-
ఆంధ్రప్రదేశ్
విజయవాడ కనకదుర్గ ఆలయం మెట్లు కడిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamతిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం. ఈ దీక్షలో భాగంగా ఆయన ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శుద్ధి కార్య క్రమం చేపట్టారు. …
-
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ – Sravya News
by Sravya Teamby Sravya Teamవైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో నామినేటెడ్ పదవుల పండుగ.. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన కూటమి ప్రభుత్వం – Sravya News
by Sravya Teamby Sravya Teamఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే కష్టపడి పని చేసిన నాయకులకు తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు ఆ దిశగా వేగవంతంగా చర్యలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం వివిధ కార్పొరేషన్లకు …
-
తాజా వార్తలు
అంతర్రాష్ట్ర వైర్ దొంగతనం ముఠా అరెస్ట్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర ప్రతినిధి, భువనగిరి : అంతర్రాష్ట్ర వైరు దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు డిసిపి రాజేష్ చంద్ర తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జొంచకొండ పోలీస్ కమీషనరేట్ ఏర్పాటు చేసిన రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొమ్మలరామారం పోలీసులు సోమవారం తెల్లవారుజామున …
-
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో హోమం తర్వాత శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక ప్రకటన.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamతిరుమలలో టీటీడీ మహాశాంతి హోమం ముగిసింది.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు హోమం, సంప్రోక్షణ చేశారు. హోమం అనంతరం టీటీడీ ఈవో జేశ్యామలరావు, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు కీలక ప్రకటన చేశారు. హోమం తర్వాత …
-
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో కొనసాగుతున్న శాంతి హోమం… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamతిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రంపై టీటీడీ శాంతి హోమం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద యాగశాలలో శాంతి యాగం చేపట్టిన టీటీడీ, మూడు హోమ గుండాలు ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా హోమాన్ని చేపట్టారు. హోమంలో ఎనిమిది మంది ఆలయ …
-
విహారయాత్రలో విషాదం…