మోతి నగర్ లో శ్రీ మంజు ఆసుపత్రి ప్రారంభం. కూకట్ పల్లి, ముద్రణ : – నిరుపేదలకు అత్యాధునిక వైద్య సదుపాయంతో ప్రజా సేవకు శ్రీమంజు ఆసుపత్రిని ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. శనివారం మోతి నగర్ …
Sravya Team
-
తెలంగాణ
-
తాజా వార్తలు
కొరియోగ్రాఫర్ జానీ నేషనల్ అవార్డు రద్దు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamపోక్సో కేసు నమోదు అయిన నేపథ్యం లో అవార్డు రద్దు చేసిన కమిటీ ముద్రణ, న్యూఢిల్లీ: నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను ఎంపిక అయిన జానీ బాషా తనపై నమోదైన కేసు వల్ల అవార్డును …
-
తాజా వార్తలు
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి – సిపిఐ మండల కార్యదర్శి దుర్గయ్య – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్రణ, తుర్కపల్లి:-తుర్కపల్లి మండల కేంద్రంలోని 213 సర్వే నెంబర్లలో కొందరు చేపడుతున్న అక్రమాలను కూల్చివేయాలని, పేదలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను కాపాడాలని సీపీఐ మండల కార్యదర్శి సిలివేరు దుర్గయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రాన్ని …
-
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉంది – Sravya News
by Sravya Teamby Sravya Teamకాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉంది
-
ఆంధ్రప్రదేశ్
టీటీడీ సంచలన నిర్ణయం.. మరో విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ…! – Sravya News
by Sravya Teamby Sravya Teamటీటీడీ సంచలన నిర్ణయం.. మరో విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ…!
-
తెలంగాణ
‘మూసి’ వెనక దాచుకున్న ముసుగు దొంగ ఎవరు? కేటీఆర్ ట్వీట్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamకాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసి లో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. “రైతు బంధు ఎగ్గొట్టి, …
-
ఆంధ్రప్రదేశ్
అమరావతికి త్వరలో కొత్త రైల్వే లైన్: జీఎం అరుణ్ కుమార్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamదక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఏపీకి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటుకు సర్వే పూర్తి అయిందని జీఎం పేర్కొన్నారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు లైన్ సర్వే పూర్తయిందని, …
-
తాజా వార్తలు
కుప్వారాలో ఎన్ కౌంటర్ …. ఇద్దరు ఉగ్రవాదుల హతం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamజమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య నేటి తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.. కాగా, కుప్వారాలోని గుగల్ధర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నంపై నిఘా ఆపరేషన్ సమాచారం అందిన వెంటనే, భారత సైన్యం, జమ్మూ కాశ్మీ …
-
తెలంగాణ
నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamప్రభుత్వ అధికారిక కార్యాక్రమాల్లో భాగంగా ఈరోజు సీఎం రేవంత్రెడ్డి కొడంగల్లో నియెజకవర్గంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆయన రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. కొడంగల్లో ఫిజియో థెరపీ, వైద్య, నర్సింగ్ …
-
ఆంధ్రప్రదేశ్
తిరుమల గిరులపై గోవింద నామాలు మాత్రమే ప్రతిధ్వనించాలి – సీఎం చంద్రబాబు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamపవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో నిరంతరం గోవింద నామస్మరణ మాత్రమే ప్రతిధ్వనించాలని సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా శుక్రవారం సాయంత్రం దర్శనానంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ప్రార్థించాలన్నారు.భక్తుల కోసం టీటీడీ యాజమాన్యం ఎన్నో ఏర్పాట్లను …