అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం
Sravya Team
-
-
అంతర్ జాతీయ
మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలుగా షీన్బామ్! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamమెక్సికో: మెక్సికో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదు. ఆ దేశంలో తొలిసారిగా ఒక మహిళ అధ్యక్షురాలుగా ఎన్నికవనున్నారు. అధికార పార్టీకి చెందిన క్లాడియా షీన్బామ్ 60 శాతం ఓట్లు సాధిస్తారని పలు సర్వేలు తేల్చాయి. ఇటు ప్రతిపక్ష అభ్యర్థిగానూ మరో …
-
ఎగ్జిట్ పోల్స్పై స్పందించిన సోనియా గాంధీ…
-
జాతీయ
పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి…రాష్ట్రపతి దిగ్భ్రాంతి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,సెంట్రల్ డెస్క్:- మధ్య ప్రదేశ్ లోని రాజాఢ్ జిల్లా పిప్లోడీ ప్రాంతంలో ట్రాక్టర్ తిరగబడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ కు చెందిన వీరు ఆదివారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా …
-
చంద్రుడిని చేరిన చైనా వ్యోమనౌక చాంగే &6
-
జాతీయ
రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన గూడ్స్ రైలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,సెంట్రల్ డెస్క్:-అమృత్సర్-ఢిల్లీ రైల్వే లైన్లోని ఫతేఘర్ సాహెబ్లో ఈరోజు తెల్లవారుజామున రెండు రైళ్లు ఢీ కొన్నాయి. వీటిలో ఒకదాని ఇంజన్ అదుపుతప్పి పక్క ట్రాక్ పై ప్రయాణిస్తున్న ఫ్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైళ్లు రెండు భాగాలు, భోగీలు …
-
జాతీయ
నేషనల్ వైడ్ ఎగ్జిట్ పోల్స్: దేశవ్యాప్త లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల… ప్రజల నాడి ఏం చెబుతోందంటే…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamలోక్ సభలో మొత్తం స్థానాలు 543 మొత్తం ఏడు దశల్లో పోలింగ్ పూర్తి జూన్ 4న ఓట్ల లెక్కింపు నేడు ఎగ్జిట్ పోల్స్ విడుదల ఎన్నికలు, కౌంటింగ్ తరహాలోనే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎంతో …
-
మరోసారి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు…
-
జాతీయ
ప్రజ్వల్ రేవణ్ణకు వైద్య పరీక్షలు…. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,సెంట్రల్ డెస్క్:-అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్కు బెంగళూరులోని లేడీ కర్జన్ ఆసుపత్రిలో శుక్రవారం వైద్య పరీక్షలు జరిగాయి. ఆయన కర్ణాటకలోని హస్సన్ పార్లమెంటు సభ్యుడు. కొద్దిసేపట్లో ప్రత్యేక ఆయనను సిట్ కోర్టులో హాజరుపర్చనుంది. అనంతరం ప్రజ్వల్ రేవణ్ణను …
-
జాతీయ
ఢిల్లీ లో ‘పానీ’ పట్టు యుద్ధం … సుప్రీం కోర్టుకు ఆప్ ప్రభుత్వం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,సెంట్రల్ డెస్క్:-ఢిల్లీలో నీటి కొరతపై ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీలో సమస్యపై ఆప్ సర్కార్ న్యాయపోరాటానికి సిద్ధం అయింది. హక్కుగా తమకు రావాల్సిన నీళ్లను కూడా ఇవ్వడం లేదంటూ ఆప్ సుప్రీం మెట్లెక్కింది. హర్యానా, యూపీ, హిమాచల్ ప్రదేశ్ నుంచి …