ప్రజల సమస్యలు తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. ‘హెలికాప్టర్లు, డ్రోన్లు తెప్పిస్తున్నాం. 197 సచివాలయాలకు ఒక్కో అధికారిని నియమించాం. ట్రాక్టర్లు, పొక్లెయిన్లు, బోట్లు వాటుతున్నాం. మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు …
v1meida1972@gmail.com
-
-
భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దక్షిణ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా మరో 28 ట్రైన్లను రద్దు చేసినట్లు తెలిపింది. కాగా ఈ నెల(సెప్టెంబరు) 4, 5, 7 తేదీల వరకు పలు రైళ్లు క్యాన్సిల్ అయినట్లు …
-
తెలంగాణలో వరద బాధితులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అండగా నిలిచారు. ఖమ్మం వరద ముంపు బాధితులకు తన వంతుగా ఆర్థిక సాయం అందించారు. సిఎం సహాయనిధికి తన నెల జీతం అందజేశారు. వరద ముంపు బాధితులకు తీన్మార్ మల్లన్న & టీం …
-
కేసీఆర్ కుటుంబం దగ్గర రూ.లక్ష కోట్లు ఉన్నాయని, CMRFకు రూ.2వేల కోట్లు నిధులివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిట్టా చాట్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. విపత్తుపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు. వరదల వల్ల వ్యాధులు ప్రబలే …
-
తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామం వద్ద హైదరాబాద్ టూ భూపాలపట్నం 163 జాతీయ రహదారి …
-
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. సుమారు 2.70 లక్షల మంది వరద బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పాల ప్యాకెట్లు, ఆహార పొట్లాల పంపిణీలో కొందరు చేతివాటం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం …
-
ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తే సీఎం చంద్రబాబు ప్రభుత్వం 6 రెస్క్యూ హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లను ఉపయోగించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రజలకు తక్షణ సహాయక సేవలు …
-
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాల్లో ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. టీవీలు, ఫ్రిజ్లు, బియ్యం, పప్పులు, నిత్యావసర వస్తువులు ఇలా కష్టపడి సంపాదించిన సొమ్మంతా వరద పాలైంది. బైకులు, సైకిళ్లు కొట్టుకుపోయాయి. కాలనీలు, ఇళ్లల్లోకి బురద చేరింది. …
-
వానలు తగ్గినా పంట పొలాల్లో వరదనీరు ఇంకా తగ్గలేదు. 4.67 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 21.18 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఇందులో ఉమ్మడి గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల …
-
భారీ వర్షాలకు పోటెత్తిన వరదల్లో చిక్కుకున్న వారిని NDRF సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విజయవాడలో వరద నీటిలో చిక్కుకున్న తల్లి నుంచి రోజుల పసికందును సిబ్బండి కాపాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. ప్రాణాలకు తెగించి వరద బాధితులను రక్షిస్తున్న …