తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. వరదలతో రెండు రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను కలిచివేస్తున్నాయని ట్వీట్ చేశారు. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం …
v1meida1972@gmail.com
-
-
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విరాళం అందజేశారు. తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10లక్షల విరాళం ప్రకటించారు. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు చెక్కులను అందజేశారు. ఎన్వీ రమణ …
-
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా ఏడో నంబర్ యూనిట్లో భారీ శబ్ధం వచ్చింది. దీంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టారు.
-
ఖమ్మం నగరంలోని బీకే నగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్ రావు కారుపై రాళ్ల దాడి చేశారు. దాడి సమయంలో హరీశ్ వెంట మాజీ మంత్రులు సబిత, జగదీష్ రెడ్డి, పువ్వాడ, మాజీ ఎంపీ నామా …
-
ఖమ్మం పోలీసులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాము ఉదయం నుండి ఖమ్మంలో పర్యటిస్తున్నా పోలీసులు రాలేదన్నారు. కాంగ్రెస్ అల్లరి మూకలు, పోలీసులు కలిపి ఒకేసారి వచ్చారు. అప్పుడే తమపై దాడి జరిగిందన్నారు. తిరిగి కాంగ్రెస్ అల్లరి …
-
భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల ఆలయానికి భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వరదల కారణంగా పలు రైళ్లు రద్దు అవ్వడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. 6 గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం అవుతోంది. మంగళవారం ఉచిత …
-
ఏపీలో మరో మూడు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, బాపట్లకు ఎల్లో …
-
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించి పట్టుబడ్డాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా అవుకు మండలం కాశీపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు …
-
తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ, డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు …
-
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక పలు ప్రాంతాల ప్రజలు వరదలో చిక్కకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు పెద్ద మనసు చాటుకున్నారు. …