BRS MLC కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. క్రైమ్, వైన్, డైన్లో భాగస్వాములైన BRS, కాంగ్రెస్ల అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. ‘బెయిల్ కోసం పోరాడిన కాంగ్రెస్ …
v1meida1972@gmail.com
-
-
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పెను సంచలనంగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ చెరువులను, నాలాలు, కుంటలను, ప్రభుత్వ, ఎండోమెంట్ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణా …
-
బ్యాంకర్లు, ఆఫీసర్ల పొరపాట్ల వల్ల రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు ‘రైతు భరోసా’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆది, సోమవారాల్లో ట్రయల్ పూర్తి కాగా, యాప్లో చేయాల్సిన మార్పు, చేర్పులపై మంగళవారం అన్ని …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందే: మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్
రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ప్రజలకు విష జ్వరాల బారిన పడి బాధపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వైద్య, ఆరోగ్య ఉదాసీనతపై ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మెజారిటీ జిల్లాల్లో డెంగీ కేసులు వీపరీతంగా నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. …
-
కొరటాల శివ డైరెక్షన్లో Mr.ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన దేవర మూవీ సరిగ్గా నెల రోజుల్లో(సెప్టెంబర్ 27) రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇవాళ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘ది ఫేసెస్ ఆఫ్ ఫియర్’ …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు లేకుండా ఈ వెకిలి పనులు ఏంటి?: మాజీ మంత్రి కేటీఆర్
కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి KTR మండిపడ్డారు. ‘ఇది అధికారిక నిర్ణయమా? అనధికార నిర్లక్ష్యమా? ఏం జరుగుతుందో మీకైనా తెలుసా CS గారు? తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు …
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట దక్కింది. మార్చి 16 నుంచి తిహార్ జైలులో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, …
-
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఈరోజు ఉదయం దర్శించు కున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయం వద్దకు చేరుకున్న గవర్నర్.. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పండితులు …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
తెలంగాణలో శ్రీ చైతన్య విద్యాసంస్థల అవినీతిపై సీబీఐ, ఈడి తో విచారణ జరిపించండి: పిడిఎస్ యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ డిమాండ్
తెలంగాణలో శ్రీ చైతన్య విద్యాసంస్థల అవినీతిపై సీబీఐ, ఈడి తో విచారణ జరిపించాలని పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని శాంతియుతంగా ధర్నా చేస్తున్న పి డి ఎస్ …
-
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు కుమారుడు 6 ఏళ్ల అవ్రామ్ ‘కన్నప్ప’ చిత్రం ద్వారా సినీ అరంగేట్రం చేస్తున్నాడు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా అవ్రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పాన్ ఇండియా మూవీలో విష్ణు కన్నప్పగా నటిస్తుండగా, …