ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని మంత్రి లోకేష్ సూచించారు. “ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ ఆలెర్ట్ మెసేజ్లను గమనిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల …
v1meida1972@gmail.com
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
-
తెలంగాణ రాజకీయాల్లో ‘హైడ్రా కూల్చివేతలు’ ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీలకు చెందిన నేతలను దెబ్బతీసేందుకేనని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలంగాణ మాజీ మంత్రి, …
-
హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. మహబూబ్నగర్లో నిరుపేదల ఇళ్లను కూల్చివేయడం పట్ల ఆమె మండిపడ్డారు. జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కలెక్షన్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తెరపైకి తెచ్చారని …
-
క్రైమ్తాజా వార్తలుతెలంగాణ
స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా హైదరాబాద్ లో స్కూటీని లారీ ఢీకొని 6వ తరగతి విద్యార్థిని మృతి
హైదరాబాద్ లోని హబ్సిగూడలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటీని లారీ ఢీకొన్న ఘటనలో కామేశ్వరి అనే 6వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. సంతోషి అనే మహిళ తన కుమార్తె కామేశ్వరి, కుమారుడు వేదాన్ష్ ను రోజులాగే గురువారం సాయంత్రం హబ్సిగూడలోని …
-
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అయితే తాము వైసీపీని వీడనున్నారనే ప్రచారాన్ని ఎంపీలు కృష్ణయ్య, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్ ఖండించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని చంద్రబోస్ చెప్పారు. బీసీల కోసం పోరాడేందుకు తనను రాజ్యసభకు పంపిన …
-
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో పేదలు, దివ్యాంగుల ఇళ్లు కూల్చడమేంటని అధికారులను మాజీ మంత్రి, భారాస నేత శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. నోటీసులు లేకుండా ఎలా కూలుస్తారని నిలదీశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు ఇళ్లు కట్టించి …
-
ఏటునాగారం ప్రభుత్వాసుపత్రిలో తీవ్రమైన రక్త కొరత ఉన్నందున ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చరిత మెడికల్స్ ప్రొప్రైటర్ గాంజర్ల రామ్మూర్తి సహకారంతో ఎటునాగార ప్రభుత్వ ఆసుపత్రికి 10 యూనిట్ల రక్తం దానం చేశారు. ఏటునాగారం …
-
ఫుల్ పవర్స్తో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి అదనంగా హైడ్రాకు సిబ్బంది తోడైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకూ అన్ని హైడ్రా డైరెక్షన్లోనే జరగనున్నాయి. త్వరలోనే హైడ్రా పోలీసు …
-
దేశంలో జాతీయ రహదారులపై గల గుంతలు పూడ్చేందుకు ప్రభుత్వం వైట్ టాపింగ్ టెక్నాలజీని వినియోగించాలని యోచిస్తోంది. దీని ద్వారా ప్రస్తుతమున్న రోడ్లపై పోర్ట్ లాండ్ సిమెంట్ కాంక్రీట్ (పీసీసీ) కోటింగ్ చేస్తారు. ఇది అధిక ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో రోడ్లపై పగుళ్ల …
-
కృష్ణా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని హాస్టల్ బూత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టడం అమానవీయమని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. చదువు, సంస్కారం నేర్పాల్సిన విద్యా సంస్థల్లో …