తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కానుక అందించారు. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్పూర్ – హైదరాబాద్, దుర్గ్ – విశాఖపట్టణం మధ్య …
v1meida1972@gmail.com
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణ
-
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు విరాళం అందించారు. బాలకృష్ణ తరపున వారి కూతురు తేజస్విని సచివాలయంలో CM రేవంత్ ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. …
-
జగన్ హయాంలో గత ఐదేళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా రూ.2,566 కోట్ల కుంభకోణం జరిగింది. నాటి వైసీపీ పెద్దల దోపిడీకి గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అన్నీ తానై సహకరించారు. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, …
-
మాజీ సీఎం జగన్ పార్టీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో పలువురికి కొత్తగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రకాశం జిల్లా బాధ్యతల స్వీకరణకు బాలినేని నిరాకరించారు. వైసీపీని బాలినేని వీడుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక పార్టీ ఓటమి తరువాత పలువురు …
-
నేడు తెలంగాణలో పలు రాజకీయ నేతలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు సహా పలు మంది హౌస్ అరెస్ట్కు గురయ్యారు. బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని నిరసనగా మాజీ మంత్రి …
-
ఏపీలోని కర్నూలు జిల్లాలో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. పెద్దకడుబూరు మండలానికి చెందిన ఈరన్న అనే దళిత యువకుడు.. మరో వర్గానికి చెందిన నాగలక్ష్మీ అనే యువతి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. ఊరి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. …
-
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో మత సామరస్యం వెల్లివిరిసింది. చిన్నంబావి మండలానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గురువారం గణపతి మండపంలో నిర్వహించిన లడ్డు వేలంపాటలో తాజోద్దీన్, మహమ్మద్ అనే ముస్లిం సోదరులు పాల్గొని రూ.15 …
-
బీఆర్ఎస్ నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకి దెబ్బ తీయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు సహించకండి. రోడ్లపై తిరగకుండా అడ్డుకోండి. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీయాలనేదే వాళ్ల …
-
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నఆయన.. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు(గురువారం) తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 19న సీతారాం ఏచూరి ఢిల్లీఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
-
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కింద పనిచేసే 536 మంది కార్మికులు 7 నెలల జీతాలు చెల్లించాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ విషయం పవన్ దృష్టికి చేరడంతో రూ.30 కోట్లు విడుదల చేయాలని పంచాయతీ …