తెలంగాణ డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులతో కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ క్రెడెన్షియల్స్ ఉపయోగించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా.. ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ఈ …
v1meida1972@gmail.com
-
-
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజీగూడకు చెందిన పంచమి నర్సమ్మ కుమారులు చంద్రం, అర్జున్ చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఈనెల 3న గ్రామంలో ఓ వ్యక్తి చనిపోగా నర్సమ్మను వాళ్ల కొడుకుతో శవ యాత్రకు డప్పు కొట్టించమని …
-
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సోమవారం బృందాలుగా ఏర్పడి మరోసారి విచారణ చేపట్టనుంది. నిన్న టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళికృష్ణను విచారించిన సిట్ బృందం.. ఏఆర్ డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఎవరికి ప్రయోజనం …
-
శ్రీవారి లడ్డూ కోసం వాడే నెయ్యి, యాలకులు, కలకండ, చక్కెరతోపాటు నైవేధ్యానికి వాడే నూనె, ఇతర సరుకుల కొనుగోలు రికార్డులను టిటిడి మార్కెట్ విభాగం నుంచి సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. వీటిని తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్లో ఒక బృందం …
-
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణలోని రెడ్డి జాగృతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. రెడ్డిలను కించపరుస్తూ.. అవహేళన చేస్తూ.. రకరకాల కామెంట్లు చేస్తున్నారని గుర్తు చేసిన రెడ్డి జాగృతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే తీన్మార్ మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి …
-
మరోసారి బోధన్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గంగారాం వివాదంలో చిక్కుకున్నారు. గతంలో లాడ్జిలో ఓ అమ్మాయితో రెడ్ హ్యాండెడ్గా దొరికి కౌన్సిలర్ గంగారాం వివాదాస్పదమయ్యారు. శనివారం బోధన్లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గంగారాం మాట్లాడిన తీరుకు తోటి కౌన్సిలర్లు బయటికి …
-
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారంటూ వైసీపీ చీఫ్ జగన్ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు జిల్లా కొరిటిపాడులోని కళ్యాణ రామాలయంలో మాజీ మంత్రులు విడదల …
-
హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు విమానయాన శాఖ తీపికబురు వినిపించింది. ఇకపై హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లాలంటే 30 గంటలు ఇబ్బంది పడుతూ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు.. కేవలం రెండున్నర గంటల్లోనే అయోధ్య రాములోని సన్నిధికి చేరుసుకునే అవకాశాన్ని …
-
హైడ్రా కూల్చివేతల కారణంగా శుక్రవారం కూకట్పల్లికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఈ ఘటనపై శనివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. బుచ్చమ్మ ఆత్మహత్యకు హైడ్రాకు సంబంధం లేదని చెప్పారు. తాము ఎవరికీ ఎలాంటి …
-
మూసీ రివర్ డెవలప్మెంట్లో సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మూసీ పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మూసీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ …