డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వీరిని హైదరాబాద్ తీసుకురానున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు …
v1meida1972@gmail.com
-
-
పిఠాపురానికి చెందిన బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద సోమవారం సాయంత్రం అఘాయిత్యం జరిగిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ అమానుష చర్యను సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను …
-
క్రీడలుతాజా వార్తలుతెలంగాణ
కొత్తగూడెం ప్రకాశం స్టేడియం లో ముగిసిన తెలంగాణా రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు..
తెలంగాణా రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియం లో మూడు రోజులుగా కోన సాగుతున్న పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో ప్రథమ విజేతగా ఖమ్మం జట్టు నిలువగా.. నల్గొండ రన్నర్స్ గా నిలిచింది. 3, …
-
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 5,500 మంది విద్యార్థులకు శిక్షణ అందించే విధంగా స్టడీ సర్కిల్స్ను సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించనుంది. గతంలో రెండు డీఎస్సీలకు అలాగే కనీసం 100 మందికి …
-
ఏపీలో ఈ నెల 14 నుంచి ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిందని పేర్కొన్నారు. గ్రామ సభల్లో ఆమోదించిన పనులను …
-
ఎక్కడ పీడన ఉంటుందో అక్కడే సేచ్ఛా- హక్కుల కోసం గొంతుక లేస్తుంది. ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడే తిరుగుబాటు మొదలవుతుంది. ఎక్కడైతే నియంతృత్వం ఉంటుందో అక్కడే నిజమైన నాయకత్వం పురుడుపోసుకుంటుంది. ‘జల్-జంగల్- జమీన్’ అనే నినాదంతో దండుకట్టి పోరుబాట సాగించిన ఆదివాసీ …
-
త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతానని మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలతో కలిసి సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో చంద్రాబాబును కలిశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం తీగల కృష్ణా …
-
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగార్జున వేసిన క్రిమినల్ పరువునష్టం దావాపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంలో మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు …
-
తాజా వార్తలుతెలంగాణ
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బర్కత్ పుర భాగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం నిర్వహణ..
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బర్కత్ పుర భాగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రామంతరపుర్ లోని పాల్ టెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో విజయదశమి ఉత్సవం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బర్కత్ పుర భాగ్ విద్యార్థి విభాగం ర్యాలీగా …
-
యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందిగా …