పదేళ్ల పాటు తెలంగాణలో తిరుగులేని పార్టీగా కొనసాగిన బీఆర్ఎస్ పార్టీకి.. ఇప్పుడు అధ్యక్షుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కీలక పోస్టుకు ఓ నేత దొరక్కపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పదేళ్లలోనే పార్టీలో ఈ పరిస్థితి రావడంపై కేడర్లోనూ ఆందోళన …
v1meida1972@gmail.com
-
-
సంగారెడ్డి జిల్లాలోని కస్తూర్బా గురుకులంలో విద్యార్థినిలు అస్వస్థత గురయ్యారు. న్యాల్కల్ కస్తూర్బా గురుకులం పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థినులు శ్వాసకోస సమస్యలతో ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమత్తమైన సిబ్బంది.. చికిత్సా నిమిత్తం విద్యార్థినులను హుటాహుటీన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థినుల …
-
తెలంగాణ టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సోమశిల టు శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ టూరిజం రోడ్ కమ్ రివర్క్రూజ్ టూర్ పేరుతో హైదరాబాద్-శ్రీశైలం- సోమశిల-హైదరాబాద్ వరకు సేవలను అంధిచనుంది. టికెట్ బుకింగ్, ప్రయాణ వివరాల …
-
భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు అందించిన సాయంపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందించింది. ఇప్పటివరకు రూ.618 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. కొత్తగా 2,954 దరఖాస్తులు వచ్చాయని, అర్హత …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభం: మంత్రి నాదెండ్ల
ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ ప్రారంభం అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు …
-
కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలకు HYD సిటీ సివిల్ కోర్టు చివాట్లు పెట్టింది. కేటీఆర్ వేసిన పరువునష్టం దావాను కోర్టు విచారించింది. బాధ్యత గల పదవిలో ఉండి ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ సురేఖను మందలించింది. ఒక …
-
రాష్ట్ర ప్రజల కోసం జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్లీలా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన రైతన్నల ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘జైలుకు పోవడానికి రెడీ.. …
-
వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి విరాళం అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ …
-
జానీ మాస్టర్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ సినిమాకు ఆయన కొరియోగ్రఫీ చేయట్లేదని ప్రొడ్యూసర్ నవీన్ క్లారిటీ ఇచ్చారు. జానీ మాస్టర్ స్థానంలో కొత్త కోరియోగ్రాఫర్ ను తీసుకున్నామని తెలిపారు. అంతకుముందు ఈ మూవీలో …
-
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ X వేదికగా స్పందించారు. ‘ కాంగ్రెస్ ప్రభుత్వానికి పంట పెట్టుబడి ఇవ్వడం చేతగాదు. పంటను కొనుగోలు చేయడం చేతగాదు. రాష్ట్రంలో రైతుగోడు వినే నాథుడే లేడా? అని ప్రశ్నించారు. …